Home » Congress
సాధారణ కార్మిక నాయకుడి నుంచి దేశంలో ఘనమైన చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎదిగారు మల్లికార్జున ఖర్గే. కర్ణాటక నుంచి మొదలైన ఆయన రాజకీయ ప్రస్థానం నేడు దేశంలోని ప్రధాన పార్టీకి జాతీయ స్థాయిలో నాయకత్వం వహించే స్థాయికి ఎదిగిన తీరు ఆద
కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే ఏఐసీసీ అధ్యక్షుడిగా గెలుపొందిన నేపథ్యంలో ఆయన ఇంటికి వెళ్లారు ప్రస్తుత అధ్యక్షురాలు సోనియా గాంధీ. ఢిల్లీలోని ఖర్గే ఇంటికి వెళ్లి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. సోనియా గాంధీతో పాటు ఆమె కుమార్తె ప్రియ�
కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే 7,897 ఓట్లతో ఏఐసీసీ అధ్యక్షుడిగా గెలుపొందారు. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత కాంగ్రెస్కి తొలిసారి గాంధీ కుటుంబేతర నాయకుడు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికలో శశి థరూర్ కు 1,072 ఓట్లు మాత్రమే వచ్చాయి. మరో
రాహుల్ మాట్లాడుతూ.. ఏపీకి అమరావతి మాత్రమే రాజధాని కావాలని, అక్కడి రైతుల పోరాటానికి తాను సంఘీభావం తెలుపుతున్నానని చెప్పారు. రైతుల పోరాటానికి న్యాయ సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. వీలైతే అమరావతి రైతుల పాదయాత్రలో పాల్గొంటానని చెప్పారు. పోలవర�
గాంధీ కుటుంబం కాకుండా ఎవరు ఎన్నికైనా వారు కేవలం రిమోట్ కంట్రోలే అని సీనియర్ కాంగ్రెస్ నేతే తేల్చి చెప్పారు. అయితే ఈ విమర్శను ఆయన కొట్టి పారేశారు. ఇది ముందస్తుగా ఏర్పరుచుకున్న విమర్శ అని ఆయన అన్నారు. జాతీయ స్థాయిలో గాంధీ కుటుంబానికి పేరు ప్ర�
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలో సీనియర్ నేత మల్లికార్జున ఖర్గేతో ఎంపీ శశి థరూర్ పోటీ పడుతున్నారు. 24 ఏళ్ల అనంతరం మొట్ట మొదటిసారి జరిగిన ఈ ఎన్నికలో నెహ్రూ-గాంధీ కుటుంబం పోటీలో లేకపోవడం గమనార్హం. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ఇప్పటికే �
బీజేపీ ఆదివారం సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసిన పేరడీ వీడియోలో కాంగ్రెస్ ఇటీవల ఎదుర్కొన్న సమస్యలు, గోవాలో ఆ పార్టీ నేతలు ఇతర పార్టీల్లోకి వలస పోవడం, గులాం నబీ ఆజాద్ రాజీనామా తర్వాత జమ్మూ-కశ్మీరు కాంగ్రెస్ నేతల రాజీనామాలు, రాజస్థాన్ రాజకీయ సంక
వచ్చే ఏడాది జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 150 సీట్లు గెలుస్తుందని అభిప్రాయపడ్డారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డీకే శివ కుమార్. కర్ణాటక అసెంబ్లీలో 224 సీట్లు ఉన్నాయి.
ఖర్గే ఎన్నికయ్యాక ఆయన గాంధీ కుటుంబానికి రిమోట్ కంట్రోల్ గా పనిచేస్తారని విమర్శలు వస్తున్నాయి. తాజాగా, మల్లికార్జున ఖర్గే మీడియాతో మాట్లాడుతూ... ‘‘మాట్లాడడానికి ఇతర విషయాలు ఏమీ లేకపోయినప్పుడు బీజేపీ నేతలు ఇటువంటి వ్యాఖ్యలే చేస్తుంటారు. కాం
మునుగోడు ఉపఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి ఝలక్ తగిలింది. మునుగోడు కాంగ్రెస్ నేత పల్లె రవికుమార్ గౌడ్ టీఆర్ఎస్ లో చేరారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో రవికుమార్ దంపతులు టీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు.