Home » Congress
హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు శుక్రవారం ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. నవంబర్ 12న హిమాచల్ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుందని, డిసెంబర్ 8న కౌంటింగ్ నిర్వహిస్తామని ఈసీ ప్రకటించింది. అక్టోబర్ 17న నోటిఫికేషన్ విడుదల చేస్తామని తెలి�
మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. శుక్రవారం మధ్యాహ్నానికి నామినేషన్ల పర్వం పూర్తైంది. దాదాపు 140 నామినేషన్లు దాఖలుకాగా, వంద మంది అభ్యర్థులు నామినేషన్ వేశారు.
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీహెచ్కు కీలక బాధ్యతలు
మునుగోడులో మరో మూడు వారాల్లో ఉప ఎన్నిక జరుగనుంది. దీంతో మునుగోడు కేంద్రంగా ఇటు అధికార పార్టీ అటు ప్రతిపక్ష పార్టీల మధ్య మాట తూటాలు పేలుతున్నాయి. ఛాలెంజ్ లు జరుగుతున్నాయి. పోటాపోటీగా విమర్శలు ప్రతివిమర్శలు కొనసాగుతున్నాయి. ఈక్రమంలో మునుగోడ
‘‘కాంగ్రెస్ అధ్యక్షుడిగా నా పేరును సోనియా గాంధీ సూచించారంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదు. ఇప్పటికే సోనియా గాంధీ ఓ విషయాన్ని స్పష్టంగా చెప్పారు. కాంగ్రెస్ అధ్యక్షుడి ఎన్నికలో గాంధీ కుటుంబం నుంచి ఎవరూ పోటీ చేయబోరని, అలాగే, ఎవరికీ తాము మద్దతు
తమ పార్టీలోని నేతల మధ్యే ఏఐసీసీ అధ్యక్ష ఎన్నిక జరుగుతోందని ఖర్గే అన్నారు. బీజేపీ చరిత్రలో ఎన్నడూ ఇటువంటి ఎన్నిక జరగలేదని ఖర్గే తెలిపారు. దేశంలో ఉద్యోగాలు కల్పిస్తానని యువతకు మోదీ ఇచ్చిన హామీ ఏమైందని ఆయన చెప్పారు. అంతేగాక, కోట్లాది మంది ఉద్య
బీజేపీపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మండిపడ్డారు. ఇవాళ ఆయన కర్ణాటకలోని తుముకూర్ లో భారత్ జోడో యాత్రలో పాల్గొని మీడియా సమావేశంలో మాట్లాడారు.‘‘బ్రిటిష్ వారికి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సాయం చేసింది. సావర్కర్ బ్రిటిష్ వారి నుంచి స్టైఫండ్ అం�
ఏఐసీసీ అధ్యక్షుడి ఎన్నికకు పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే తమ పార్టీ నేతల మద్దతు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఇవాళ హైదరాబాద్ చేరుకున్నారు. బేగంపేట విమానాశ్రయం చేరుకున్న ఆయనకు రాష్ట్ర కాంగ్ర�
మునుగోడు ఉప ఎన్నికకు రేపు నోటిఫికేషన్ వెలువడనుంది. ప్రధాన పార్టీలు నేటి నుండి మునుగోడు కదనరంగంలోకి దూకనున్నాయి. ఇప్పటికే ఆయా పార్టీలు ఇంచార్జ్ లను నియమించాయి. టిఆర్ఎస్ ఒక్కో ఎంపీటీసీ పరిధి ఒక్కో కీలక నేతకు బాధ్యత అప్పగించింది. మొత్తం 86 మంద�
కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో సీనియర్ నేత, గాంధీ కుటుంబానికి విధేయుడు మల్లికార్జున ఖర్గేకు ఆ పార్టీ అధిష్ఠానం మద్దతు ఇస్తోందని ప్రచారం జరుగుతోంది. దీనిపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. ‘‘అధికారికంగా పార్�