Home » Congress
వాస్తవానికి ఏఐసీసీ అధ్యక్షుడిగా బరిలోకి దిగనున్న గెహ్లోత్.. రాజస్తాన్ సీఎంగా కొనసాగాలని అనుకుంటున్నారట. ఇందుకు అధిష్టానం ఒప్పుకోలేదు. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సిందేనని సోనియా స్పష్టం చేశారట. దీంతో తొందరలోనే రాజస్తాన్ ముఖ్యమంత్�
కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి జరగబోయే ఎన్నిక కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 24 నుంచి ఎన్నికల ప్రక్రియ ప్రారంభం అవుతుంది. అక్టోబర్ 17న ఎన్నిక జరుగుతుంది. పోటీలో ఎవరు నిలుస్తారు అనే అంశంపై ఇంకా స్పష్టత లేదు.
మహారాష్ట్రలో ఆదివారం జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలు విడుదలవుతున్న నేపథ్యంలో ఇలాంటి చోద్యాలే వనిపిస్తున్నాయి. 16 జిల్లాల్లోని 557 గ్రామ పంచాయతీలకు ఈ ఎన్నికల్లో తామే గెలిచామంటే తామే గెలిచామంటూ అధికార, విపక్ష కూటములు చెప్పుకుంటున్నాయి. బ
పార్టీ సీనియర్ నేతలు చాలా సందర్భాల్లో రాహుల్ మళ్లీ బాధ్యతలు తీసుకోవాలని సూచించారు. అలాగే పార్టీలోని చాలా మంది కార్యకర్తలు సైతం ఇదే అభిప్రాయంతో ఉన్నారు. 'మై లీడర్ రాహుల్' అంటూ సోషల్ మీడియాలో క్యాంపెయిన్లు కూడా నడిపారు. కానీ, రాహుల్ ప్రతీసారి �
తెలంగాణ సాయుధ పోరాటం కమ్యూనిస్టుల వారసత్వ హక్కు..దానికి గురించి మాట్లాడే హక్కు ఏ పార్టీకి లేదు అంటూ సీపీఐ నేత నారాయణ అన్నారు. చాకలి ఐలమ్మ లాంటి పోరాట యోధులను హైజాక్ చేస్తున్నారని తెలంగాణ సాయుధ పోరాటం గురించి ఏపార్టీ పడితే ఆ పార్టీ నేతలు మాట�
వాస్తవానికి కాంగ్రెస్తో స్టాలిన్కు సత్సంబంధాలున్నాయి. అయితే బీజేపీయేతర కూటమికి కాంగ్రెస్ సారధ్యంపై ఇంకా నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. 39 స్థానాల్లో మెజార్టీ నియోజకవర్గాలు గెలవడం ద్వారా విపక్షాల ప్రధాని అభ్యర్ధిత్వానికి మార్గం సుగమం
ఎవరు ఈ ప్రశ్న అడిగింది? అసలు కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉంది. అది ఇప్పటికే ఖతమైంది. ప్రజలు ఆ పార్టీని పట్టించుకోవడమే మానేశారు. వాళ్లు చాలా క్లారిటీతో ఉన్నారు. కాంగ్రెస్ అక్కడా (పంజాబ్) లేదు, ఇక్కడా (గుజరాత్) లేదు. గుజరాత్లో బీజేపీ, ఆప్ మధ్యే పోటీ ఉం�
కాంగ్రెస్ పార్టీ ప్రారంభించిన 'భారత్ జోడో యాత్ర' 7వ రోజు కొనసాగుతోంది. ఇవాళ కేరళలోని కనియాపురం నుంచి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆ యాత్రను మొదలుపెట్టారు. కేరళలో ఈ యాత్ర 17 రోజుల పాటు ఉంటుంది. ఇవాళ యాత్ర ప్రారంభించేముందు రాహుల్ గాంధీ ట్విటర్ లో ద�
తెలంగాణ అసెంబ్లీలో కేంద్రం విద్యుత్ బిల్లుపై చర్చ జరిగింది. ఈ చర్చలో టీఆర్ఎస్ తానా అంటే కాంగ్రెస్ తందాన అంటోందని కాంగ్రెస్,టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు ఒకరికొకరు భజన చేసుకుంటున్నారంటూ బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ విమర్శించారు.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో ఖరీదైన టీ-షర్టు ధరిస్తున్నారంటూ వస్తోన్న విమర్శలపై ఆ పార్టీ నేత జైరాం రమేశ్ స్పందించారు. ఇవాళ ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... ‘‘నేను టీ-షర్టులు, అండర్వేర్ల గురించి మాట్లాడను. బీజేప�