Home » Congress
తాజాగా తేజశ్వీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఇప్పటికీ అతిపెద్ద ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీయేనని తేజశ్వీ వ్యాఖ్యానించారు. అంతే కాకుండా ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్, నితీశ్ కుమార్ తొందరలోనే కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీని కలుసుకోను�
మునుగోడు ఉప ఎన్నిక ప్రచారానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. ఇవాళ హైదరాబాద్ లోని గాంధీ భవన్లో కాంగ్రెస్ నేతలు సమావేశమై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, బలరాం
Rs.41వేల కాస్ట్లీ టీషర్టు వేసుకుని పాదయాత్ర అంటూ రాహుల్ గాంధీ చేస్తున్న భారత్ జైడో యాత్రపై బీజేపీ విమర్శలు చేసింది. దానికి కాంగ్రెస్ మాత్రం తగ్గకుండా మోడీ ధరించిన రూ.10లక్షల సూట్ మాట ఏంటీ అంటూ ఎదురుదాడికి చేస్తోంది.
మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి చేస్తానని చెప్పారు ఆ పార్టీ నేత చెలమల కృష్ణారెడ్డి. ఈ నియోజకవర్గ టికెట్ ఆశించి భంగపడ్డ ఆయన తాజాగా పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని ప్రకటించారు.
‘భారత్ జోడో యాత్ర’ సందర్భంగా రాహుల్ గాంధీ ధరించిన టీ షర్ట్ ధర విషయంలో బీజేపీ-కాంగ్రెస్ మధ్య సోషల్ మీడియా వేదికగా రచ్చ నడుస్తోంది. మోదీ కూడా రూ.10 లక్షల ఖరీదైన సూటు ధరించారంటూ కాంగ్రెస్ ఎదురుదాడి చేస్తోంది.
‘భారత్ జోడో యాత్ర’ కాంగ్రెస్ పార్టీకి సంజీవనిలాందని ఆ పార్టీ నేత జైరాం రమేశ్ అన్నారు. నిన్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కన్యాకుమారిలో ‘భారత్ జోడో యాత్ర’ను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ జైరాం రమేశ్ మాట్లాడుతూ... ‘‘ఆ యాత్ర కాంగ�
కేంద్ర ప్రభుత్వ తీరుపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇవాళ కాంగ్రెస్ ‘భారత్ జోడో యాత్ర’ను ప్రారంభించిన సందర్భంగా కన్యాకుమారిలో నిర్వహించిన సభలో ఆయన పాల్గొన్నారు. ‘‘ఇప్పుడు భారత్ తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొం
కాంగ్రెస్ పార్టీ ఇవాళ ప్రారంభించిన భారత్ జోడో యాత్ర సందర్భంగా తమిళనాడులో ఏర్పాటు చేసిన పోస్టర్లలో ఆ పార్టీ నాయకురాలు ప్రియాంకా గాంధీ భర్త రాబర్ట్ వాద్రా ఫొటో కూడా ఉంది. దీంతో ఈ ఫొటోను షేర్ చేస్తూ బీజేపీ తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. కాంగ్ర�
కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయనని వ్యాఖ్యానించారు. తన స్థానంలో సంగారెడ్డి కార్యకర్తలకు అవకాశం ఇవ్వనున్నట్లు తెలిపారు.
గత నెలలోనే ముగ్గురు సభ్యులతో కూడిన స్క్రీనింగ్ కమిటీ అభ్యర్థుల జాబితాను షార్ట్ లిస్ట్ చేసి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీకి నివేదించింది. కాగా, సోమవారం ఈ స్క్రీనింగ్ కమిటీ మరోసారి సమావేశమై 39 మంది సభ్యులతో ఎన్నికల కమిటీని ఖరారు చేసింది. ఈ కార్యక�