Home » Congress
తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. సభ ఎన్నిరోజులు జరగాలి అనే అంశంపై ఈ రోజు జరిగే బీఏసీలో నిర్ణయం తీసుకుంటారు. ఈ సమావేశాల్లో కేంద్ర వైఖరిని ఎండగట్టాలని కేసీఆర్ భావిస్తుంటే, ప్రజా సమస్యల్ని లేవనెత్తాలని
కాంగ్రెస్ ఐక్యంగా ఉందని, తమది ప్రజాస్వామ్య విలువలు పాటించే పార్టీ అని ఆ పార్టీ నేత జైరాం రమేశ్ అన్నారు. అభిప్రాయాలు తెలిపే స్వేచ్ఛను కాంగ్రెస్ పార్టీ తమ నేతలకు ఇస్తుందని, తాము ఎవరి నోరూ మూయించబోమని చెప్పారు. ఆ పార్టీకి సీనియర్ నేత గులాం నబీ ఆ
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కొవిడ్ వల్ల మరణించిన వారి కుటుంబాలకు నాలుగు లక్షల రూపాయల పరిహారం అందిస్తాం. అలాగే రాష్ట్రంలోని ప్రజలందరికీ 300 యూనిట్ల వరకు విద్యుత్ ఉచితంగా ఇస్తాం. రాష్ట్రవ్యాప్తంగా 3,000 ఇంగ్లీషు మీడియం పాఠశాలలు నెలకొల్ప
‘భారత్ జోడో యాత్ర’ వచ్చే బుధవారం నుంచే ప్రారంభం కానుంది. ఆ రోజు భారీ సభ, ర్యాలీ నిర్వహిస్తారు. అనంతరం గురువారం ఉదయం ఏడు గంటలకు యాత్ర మొదలవుతుంది. ఈ కార్యక్రమం మోదీ చేపట్టిన ‘మన్ కీ బాత్’ లాంటిది కాదని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది.
తాను కాంగ్రెస్ పార్టీకి రక్తం ధారపోస్తే, ఆ పార్టీ తాను చేసిన సహాయాన్ని మర్చిపోయిందని విమర్శించారు గులాంనబీ ఆజాద్. కొత్త పార్టీ పెట్టబోతున్న ఆయన జమ్ము-కాశ్మీర్లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేశారు.
ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో కాంగ్రెస్ నేడు తలపెట్టిన నిరసన ర్యాలీకి ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు భారీగా తరలి వస్తున్నారు. రామ్ లీలా మైదానంలో పెద్ద ఎత్తున పోస్టర్లు ఏర్పాటు చేశారు. కాసేపట్లో ఈ ప్రాంగణానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో �
‘‘దేశంలో కాంగ్రెస్ అంతమవుతోంది. ప్రపంచ దేశాలు కమ్యూనిజం నుంచి విముక్తి పొందుతున్నాయి. కమ్యూనిజం ఈ దేశంలో దాదాపుగా అంతమైంది. ఒక్క కేరళలో కూడా అంతమైతే దేశం కమ్యూనిస్ట్ విముక్తంగా మారుతుంది. ఈ రెండు పార్టీలు గిరిజన, ఆదివాసీల కోసం ఏమీ చేయలేదు. �
ప్రజా ప్రతినిధులను కొనుగోలు చేయడమే టీఆరెస్, బీజేపీ ఎజెండాగా పెట్టుకున్నాయని రేవంత్ రెడ్డి విమర్శించారు. రెండూ పార్టీలూ.. నాయకుల కొనుగోళ్ల కోసం కమిటీలు ఏర్పాటు చేశాయని చెప్పారు. మునుగోడులో నాయకుల కొనుగోళ్లకు టీఆర్ఎస్ తెరలేపిందన్నారు.
టీఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఫైర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన జీవో 246ను ఆయన తప్పుపట్టారు. ఈ జీవో వల్ల భవిష్యత్లో నల్గొండ జిల్లాకు నీటి వాటా ఉండదన్నారు. సాగునీటి ప్రాజెక్టులపై మంత్
కాంగ్రెస్ పార్టీకి ఆ పార్టీలోని పలువురు సీనియర్ నేతలు షాక్లమీద షాక్లు ఇస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ కాంగ్రెస్ పార్టీని వీడిన తరువాత మరికొందరు కాంగ్రెస్ సీనియర్ నేతలు, పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ నేతలు, ఎ�