Home » Congress
మునుగోడులో మూడు ముక్కలాట..!
కాంగ్రెస్ నాయకత్వం, మార్పులు వంటి అంశాలపై గతంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి లేఖలు రాసి 23 మంది నేతలు పార్టీలో కలకలం రేపిన విషయాన్ని ఇప్పటికీ ఎవరూ మర్చిపోలేదు. ప్రస్తుతం కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం ఎన్నిక జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ �
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’లో ఆ పార్టీ అధినేత్రి, రాహుల్ గాంధీ తల్లి సోనియా గాంధీ పాల్గొనబోతున్నారు. ఈ నెల 6న ఆమె యాత్రలో పాల్గొనే అవకాశం ఉంది.
అశోక్ గెహ్లాటే మా అభ్యర్థిగా ఉంటే బాగుండని ఇప్పటికీ అనిపిస్తుంది. గెహ్లాట్ పోటీ చేస్తే దాన్ని మేమంతా చాలా గౌరవంగా తీసుకునేవాళ్లం. కాంగ్రెస్ పార్టీకి ఆయన చాలా విధేయుడిగా ఉన్నారు. కానీ ఇలా జరుగుతుందని అనుకోలేదు. నిజంగా ఇది దురదృష్టకరం. మేమంత�
కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ చేసే విషయంపై విలేకరులు దిగ్విజయ్ను ప్రశ్నించగా.. అలాంటిదేమీ లేదని తెలిపాడు. ఈ విషయాన్ని గాంధీలతో తాను ఇంకా చర్చించలేదని చెప్పారు. నేను ఎవరితోనూ ఈ విషయంపై చర్చించదల్చుకోలేదని అన్నారు.
‘‘ఆర్ఎస్ఎస్ పై కూడా నిషేధం విధించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మతకలహాలకు అడ్డుకట్ట వేసే విషయంలో పీఎఫ్ఐపై మాత్రమే నిషేధం విధించడం పరిష్కార మార్గం కాదు. ఆర్ఎస్ఎస్ కూడా దేశంలో హిందూ మతతత్వాన్ని వ్యాపింపజేస్తోంది. ఆర్ఎస్ఎస్-పీఎఫ్ఐ రెండూ ఒకే
గెహ్లాట్ తీరుపై సోనియా గాంధీ ఆగ్రహం
రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీలో తాజాగా చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలపై అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో కాంగ్రెస్ పార్టీ ఎవరిని సీఎంగా నియమించినా మద్దతు ఇవ్వాలని అశోక్ గెహ్లాట్ నిర్ణయించుకున్నట్లు సమాచారం.
కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్ష ఎన్నిక ఆ పార్టీలో చిచ్చు పెడుతోంది. రాజస్థాన్ కాంగ్రెస్లో కలవరం సృష్టిస్తోంది. సీఎం అశోక్ గెహ్లాట్ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. సచిన్ పైలట్ను సీఎం కాకుండా అడ్డుకుంటున్నారు.
గెహ్లోత్ వర్గంలోని ఒక ఎమ్మెల్యే ఆదివారం మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి ఉన్న 102 మంది ఎమ్మెల్యేల్లో ఎవరైనా ముఖ్యమంత్రి అవ్వొచ్చని చెబుతూనే.. ముఖ్యమంత్రిని సోనియా, రాహుల్, గెహ్లోత్ కలిసి నిర్ణయిస్తారని అన్నారు. అంతే కాకుండా ఇక్కడ మరో �