Home » Congress
‘‘బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాల మధ్య తేడాలను, విధానాలను ప్రజలు గమనిస్తున్నారు. రాజస్తాన్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అవకాశం ఇచ్చారు. అందుకు ప్రతిఫలంగా వారికి అత్యుత్తమ ప్రభుత్వ విధానాన్ని అందిస్తున్నాం. గుజరాత్లో కూడా ప్రజలు కాంగ్రెస్ �
ఈయన ఇంతకు ముందు కాంగ్రెస్ పార్టీ నేతే. అయితే కొంత కాలం క్రితం బీజేపీలోకి వెళ్లారు. మళ్లీ ఎన్నికల ముందు సొంత గూటికి చేరుకున్నారు. ఇప్పటికే అల్పేష్ ఠాకూర్, హార్దిక్ పటేల్ వంటి యువ తరాన్ని కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీ లాగేసుకుంది. దీంతో గుజరాత�
కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ తెలంగాణలో చేపట్టిన భారత్ జోడో యాత్ర మూడో రోజు ప్రారంభమైంది. నారాయణ పేట జిల్లా ధన్వాడ మండలం యలిగండ్ల నుంచి ఆయన యాత్ర మొదలు పెట్టారు. ఇవాళ ఉదయం 10.30 గంటలకు భోజనం విరామం అనంతరం మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర, గోప్ల�
గురువారం కాంగ్రెస్ పార్టీ నేత, ఎంపీ మనీష్ తివారి తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందిస్తూ ‘‘కొత్త సిరీస్ కరెన్సీ నోట్లపై డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఫొటో ఎందుకు ఉండకూడదు? నోటుకు ఒకవైపు ఘనతవహించిన మహాత్మా గాంధీ బొమ్మ, మరో వైపు డాక్టర్ అంబేద్కర్
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న భారత్ జోడో యాత్ర ఇవాళ తెలంగాణలో పునఃప్రారంభమైంది. ఈ యాత్రకు మూడు రోజుల పాటు విరామం ఇచ్చిన విషయం తెలిసిందే. ఇవాళ ఉదయం మక్తల్ సమీపంలోని సబ్ స్టేషన్ నుంచి ఈ యాత్ర మళ్ళీ ప్రారంభమైంది. ఇందులో టీపీసీసీ �
ప్రజల విరాళాలపై ఆధారపడి నడుస్తున్న మదర్సాలను గుర్తించడానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. దీని ప్రకారం.. 7,500 కంటే ఎక్కువ గుర్తింపు లేని మదర్సాలు పేద పిల్లలకు విద్య అందించడంలో నిమగ్నమై ఉన్నాయి. ఈ ప్రభుత్వేతర మ
కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఆ పార్టీ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే ప్రమాణ స్వీకారం చేసి, బాధ్యతలు స్వీకరించారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాట్లు చేసిన కార్యక్రమంలో ఖర్గే మాట్లాడుతూ.. దేశంలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్�
కాంగ్రెస్ పార్టీ ముందు ఎన్నో సవాళ్లు ఉన్నాయని ఆ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ చెప్పారు. కాంగ్రెస్ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న ఆ పార్టీ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గేకు తమ పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని అన్నారు. సవాళ్
కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఆ పార్టీ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాట్లు చేశారు. అక్కడి పరిసర ప్రాంతాల్లో ఆయన ఫ్లెక్సీలు కనపడుతున్నాయి. ఖర్గేకు కాంగ్రెస్�
రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’ విజయవంతంగా కొనసాగుతున్న నేపథ్యంలో, దీపావళిని పురస్కరించుకుని ఈ యాత్రలో పాల్గొంటున్న సిబ్బంది, సహాయకులకు రాహుల్ కానుకుల అందించాడు.