Home » Congress
2013 జులైలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఓ తీర్పు అందరికీ గుర్తు ఉండే ఉంటుంది. దోషులుగా తేలిన ప్రజాప్రతినిధులపై వెంటనే అనర్హత వేటు వేయాలని,ఒకవేళ తనకు విధించిన శిక్షకు వ్యతిరేకంగా సదరు ప్రజాప్రతినిధి దానిని హైకోర్టులో అప్పీల్ చేసినప్పటికి కూడా అనర్�
ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కాంగ్రెస్, బీజేపీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీకి వ్యతిరేకంగా మాట్లాడేలా మా పిల్లలకు నేర్పిస్తామన్నారు. ప్రధానికి
ఢిల్లీ ప్రజల సమక్షంలో దేశరాజధాని నడ్డిబొడ్డున ఉన్న రామ్ లీలా మైదనంలో ఆదివారం(ఫిబ్రవరి-16,2020)అరవింద్ కేజ్రీవాల్ మూడవసారి ఢిల్లీ సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. కేజ్రీవాల్ తో పాటు గత కేబినెట్ లో మంత్రులుగా ఉన్న ఆరుగురు మరోసారి మంత్రులుగా ఇవాళ ప�
నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ లో ఉద్రిక్తత నెలకొంది. సహకార సంఘం చైర్మన్ ఎన్నికల్లో కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది.
సూర్యపేట జిల్లాలో సహకార ఎన్నికల వేళ మరోసారి పాతకక్షలు భగ్గుమన్నాయి. టీఆర్ఎస్ నేత దారుణహత్యకు గురయ్యారు.
మధ్యప్రదేశ్ లో అధికార కాంగ్రెస్ ముఖ్యనాయకుడు జ్యతిరాథిత్య సింధియా సీఎం కమల్ నాథ్ పై తిరుగుబాటు చేసేందుకు రెడీ అయ్యాడు. గెస్ట్ టీచర్ల డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించకుంటే సొంత పార్టీకి వ్యతిరేకంగా తానే రోడ్లపైకి రావాల్సి ఉంటుందని సీఎం కమల
ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర ఓటమిని కరోనా వైరస్ తో పోల్చారు సీనియర్ కాంగ్రెస్ లీడర్ జైరాం రమేష్. కాంగ్రెస్ పార్టీకి ఒక్కసారిగా కరోనా వైరస్ సోకినట్లుగా ఎన్నికల్లో భారీగా నష్టం జరిగిందని జైరాం రమేష్ అన్నారు. ఢిల్లీ ఎన్నికల్లో వివాదాస్�
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేందుకు బీజేపీ ఎన్ని ప్రయత్నాలు చేసిందో పత్ర్యేకంగా చెప్పనవసరం లేదు. సీఏఏ,షాహీన్ బాగ్,పాకిస్తాన్ వంటి అనేక అంశాలను రోజూ ప్రస్తావిస్తూ ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు చేసిన ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. ఆఖరిక�
ప్రభుత్వ ఉద్యోగులు ఇక నుంచి కేవలం 5 రోజులు మాత్రమే డ్యూటీ చేస్తారు. వారం రోజుల్లో..అంటే..శని, ఆదివారాలు లీవ్. దీనికి సంబంధించిన ప్రతిపాదనలకు మహారాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. అయితే..ఇక్కడే ట్విస్ట్ ఉంది. మరో 45 నిమిషాల పాటు అదనంగా ప
కరీంనగర్ కమలం పార్టీలో కల్లోలం మొదలైంది. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా పార్టీలో చోటు చేసుకున్న విభేదాలు... ఎన్నికలు ముగిసే నాటికి తారస్థాయికి చేరుకున్నాయి.