Congress

    కేజ్రీవాల్ వర్సెస్ మోడీ : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం

    February 8, 2020 / 02:00 AM IST

    దేశ వ్యాప్తంగా ఆసక్తికరంగా మారిన దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల#delhielection పోలింగ్‌ ప్రారంభమైంది. శనివారం(ఫిబ్రవరి 08,2020) ఉదయం 8 గంటలకు పోలింగ్ షురూ

    మా పాలన మెచ్చి మళ్లీ పట్టం : యూపీఏలా పని చేయలేము

    February 6, 2020 / 07:35 AM IST

    రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధాని మోడీ లోక్ సభలో మాట్లాడారు. ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. ప్రభుత్వమే కాదు పాలనలోనూ మార్పును ప్రజలు

    తాజ్ మహల్ ను అమ్మేయనున్న మోడీ సర్కార్!

    February 4, 2020 / 07:49 PM IST

    ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ దగ్గరపడుతున్న సమయంలో కాంగ్రెస్ తమ టాప్ గన్స్ అయిన మజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్,రాహుల్ గాంధీ,ప్రియాంకగాంధీ వాద్రాలను ప్రచార బరిలోకి దించింది. మంగళవారం ఢిల్లీలోని సంగమ్ విహార్,జంగ్పురలో రెండు ర్యాలీలో పా�

    అసలు మైనస్‌.. ఓటమికి సాకుల వెతుకులాటలో కాంగ్రెస్‌!

    February 4, 2020 / 02:35 PM IST

    రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నిక‌ల్లో ఘోర ప‌రాజ‌యం పాలైన కాంగ్రెస్… ఇందుకు సాకులను వెతికే పనిలో పడిందంట. ఈ ఓట‌మికి నాయ‌క‌త్వ లోప‌మో.. లేక‌, ఓట‌ర్ల తిర‌స్కర‌ణ కారణం కాద‌ంటోంది. ఇదంతా అధికార యంత్రాంగం చేసిన పనే అంటూ దుయ్యబడుతోంది. అధికార పార్టీ వ�

    మాయాజాల వ్యాయామాలు పెంచండి మోడీ గారు

    February 2, 2020 / 03:52 PM IST

    శనివారం(ఫిబ్రవరి-1,2020)దేశ ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో బడ్జెట్ 2020 ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ బడ్జెట్‌లో ఏ విషయంలో ప్రభుత్వం క్లారిటీ ఇవ్వలేకపోయిందని, ప్రభుత్వానికి ఓ స్పష్టమైన విధానం లేదని ఈ బడ్జెట్‌తో తెలిసిపోయింద

    బ్రేకింగ్ : ఆస్పత్రిలో చేరిన సోనియా గాంధీ

    February 2, 2020 / 02:44 PM IST

    కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ(73) ఆస్పత్రిలో చేరారు. ఆదివారం, ఫిబ్రవరి 2వ తేదీ రాత్రి ఆమె ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం ఆమె జ్వరం, శ్వాససంబంధిత సమస్యలతో ఆస్పత్రిలో  చేరినట్లు తెలుస్తోంది, 

    ఢిల్లీ కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల…నిరుద్యోగులకు నెలకు 7వేల 500

    February 2, 2020 / 11:58 AM IST

    ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఇవాళ(ఫిబ్రవరి-2,2020)కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోను విడుదల చేసింది. ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ సుభాష్ చోప్రా,సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఆనంద్ శర్మ,అజయ్ మాకెన్ లు కలిసి ఇవాళ ఢిల్లీలో మేనిఫెస్టోని విడుదల చేశారు. మ�

    హీటెక్కనున్న బడ్జెట్ సమావేశాలు : ‘సీఏఏ వద్దు’ సేవ్ ఇండియా నినాదాలతో ప్రతిపక్షాల నిరసన

    January 31, 2020 / 06:10 AM IST

    పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సారి బడ్జెట్ సమావేశాలు మరింత వాడీ వేడిగా జరిగే అవకాశాలున్నాయి. ఎందుకంటే ప్రభుత్వం పౌరసత్వ సవరణ బిల్లు (సీఏఏ), ఎన్‌ఆర్‌సీలకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. ప్రతిపక్షాలు కూ

    నేరేడుచర్ల మున్సిపల్ చైర్మన్ ఎన్నికను బహిష్కరించిన కాంగ్రెస్

    January 28, 2020 / 07:01 AM IST

    నేరేడుచర్ల మున్సిపల్ చైర్మన్ ఎన్నికను కాంగ్రెస్ బహిష్కరించింది. కాంగ్రెస్, సీపీఎం సభ్యులు సమావేశం నుంచి బయటకు వచ్చారు.

    Air India sale.. ‘డబ్బుల్లేక బీజేపీ ఆస్తులన్నీ అమ్మేస్తుంది’

    January 27, 2020 / 06:59 AM IST

    ఎయిరిండియా ప్రైవేటీకరణ చేస్తామని అందులో వాటాలు అమ్ముతామని చెప్పిన కేంద్రం మొత్తంగా అమ్మేయాలని డిసైడ్ అయింది. ఈ మేర 100శాతం వాటాను కొనుగోలు చేసేందుకు ఎవరైనా ఉన్నారా అంటూ మోడీ ప్రభుత్వం ఆశగా ఎదురుచూస్తుంది. దీనిపై విమర్శలకు సొంత పార్టీ ఎంపీయ�

10TV Telugu News