Home » Congress
హర్యానాలో బీజేపీ అభ్యర్థిగా ఆడంపూర్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసిన టిక్ టాక్ స్టార్ సోనాలి పొగట్ ఓటమిపాలయ్యారు. మూడుసార్లు అదే నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన కాంగ్రెస్ అభ్యర్థి కుల్దీప్ బిషోయ్ చేతిలో ఆమె ఘోర ఓటమి పాలయ్యారు. 30�
అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే హుజూర్నగర్లో టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా చేపడుతున్న కార్యక్రమాలపై ప్రజలు
హర్యానాలో హంగ్ అసెంబ్లీ ఏర్పడే పరిస్థితి కనిపిస్తోంది. మరోసారి బీజేపీనే హర్యానాలో అధికారాన్ని అందుకుంటుందంటూ రాజకీయ పండితులు వేసిన అంచనాలు తలకిందులు అయ్యాయి. కింగ్ మేకర్ గా ఏడాది క్రితం దుష్యంత్ చౌతాలా స్థాపించిన జననాయక్ జనతా పార్టీ(JJP)మా�
హర్యానాలో కాంగ్రెస్-బీజేపీ మధ్య హోరా హోరీ పోరు నడుస్తోంది. మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు గాను బీజేపీ 38స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా,కాంగ్రెస్ 29స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. జేజేపీ 12 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇతరులు 11స్థానాల్లో ఆధిక్యంలో ఉ�
హర్యానా, మహారాష్ట్ర రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు గురువారం(అక్టోబర్-24,2019)ప్రకటించనున్నారు. ఓట్ల లెక్కింపునకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. తెలంగాణలోని హుజుర్నగర్ నియోజకవర్గం ఉప ఎన్నిక ఫలితంతో పాటుగా,18 రాష్ట్రాలలోని 51 అస
ఆర్టీసీ కార్మికులకు మద్ధతుగా కాంగ్రెస్ నిర్వహించిన ప్రగతి భవన్ ఎఫెక్ట్ పోలీసులపై పడింది. ఆ సమయంలో ప్రగతి భవన్ దగ్గర విధులు నిర్వహిస్తున్న ఆసిఫ్నగర్ ఏసీపీ నంద్యాల
తీహార్ జైలులో ఉన్న కాంగ్రెస్ ట్రబుల్ షూటర్,కర్ణాటక మాజీ మంత్రి డీకే శివకుమార్ కు బుధవారం(అక్టోబర్-23,2019)బెయిల్ లభించింది. మనీ లాండరింగ్,పన్ను ఎగవేత కేసులో శివకుమార్ ని సెప్టెంబర్ లో ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. కొన్ని షరతులతో, 25లక్షల బెయి�
కాంగ్రెస్లో ప్రగతి భవన్ ముట్టడి చిచ్చు పెట్టింది. తమకు సమాచారం ఇవ్వకుండా రేవంత్ ప్రగతి భవన్ ముట్టడికి పిలుపునిచ్చారని సీనియర్లు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. రేవంత్ ఎవరిని సంప్రదించి ముట్టడి ప్రకటించారని ప్రశ్నిస్తున్నారు. ప్రగతి భ�
ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా హైదరాబాద్, బేగంపేట మెట్రో రైల్వే స్టేషన్ ను అధికారులు మూసివేశారు. ఈ రోజు రైళ్లు ఇక్కడ ఆగవని ప్రతి స్టేషన్ లోనూ ప్రకటిస్తున్నారు. గత 17 రోజులుగా సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా సోమవారం నాడు కా
హుజూర్ నగర్ ఉప సమరానికి సమయం దగ్గర పడింది. క్యాంపెయిన్ ముగియడంతో.. ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు ప్రధాన పార్టీల నేతలు. మరోవైపు 21న పోలింగ్