Home » Congress
భారత ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీపై కామెంట్లు చేశారు. జమ్మూ కశ్మీర్లో తప్పుడు సిద్ధాంతాలు ప్రచారం చేసి దేశాన్ని, జాతీయతను పాడు చేశారని ఆరోపించారు. ప్రచారంలో ఆఖరిరోజు కావడంతో కశ్మీర్ లో ఆర్టి�
హుజూర్నగర్లో శనివారంతో(అక్టోబర్ 19,2019) పొలిటికల్ మైకులు బంద్ కానున్నాయి. ప్రచార గడువు సాయంత్రంతో ముగియనుంది. ఇక.. ఎన్నికకు మరో రెండు రోజులే
భారతరత్నలన్నీ తమ కుటుంబ సభ్యులకే రావాలని కాంగ్రెస్ పార్టీ కోరుకుంటోందని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ అన్నారు. మహారాష్ట్ర ఎన్నికల మేనిఫెస్టోలో బీజేపీ…భారతరత్నకు వీరసావర్కర్ పేరును ప్రతిపాదించడంపై విమర్శలు చేస్తున్న కాంగ్రెస్క
కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీని చచ్చిన ఎలుకతో పోల్చిన హర్యానా సీఎంపై కాంగ్రెస్ తీవ్రస్థాయిలో మండిపడుతోంది. సీఎం వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపింది. అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన సీఎం వెంటనే చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్ చే
జమ్మూకశ్మీర్ విషయంలో ప్రభుత్వం తీసుకున్న చర్యలపై ప్రతిపక్షాలు చేసిన కంప్లెయింట్ లపై ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ(అక్టోబర్-13,2019) సవాల్ చేశారు. ప్రతిపక్షాలకు ధైర్యం ఉంటే ఆర్టికల్ 370ని తిరిగి తీసుకురావాలన్నారు. ప్రతిపక్షాలకు దమ్ము ఉంటే ఖచ్చితమైన
కర్నాటక మాజీ డిప్యూటీ సీఎం,సీనియర్ కాంగ్రెస్ లీడర్ జీ పరమేశ్వరతో పాటు ఇతరుల నివాసాల్లో గురువారం ఐటీ సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. మాజీ ఎంపీ ఆర్ఎల్ జాలప్ప కొడుకు రాజేంద్ర ఇండ్లపై ఆదాయంపన్ను అధికారులు గురువారం దాడులు జరిపా�
జమ్ము కశ్మీర్ లో పరిస్థితులను చాలా జాగ్రత్తగా గమనిస్తున్నామని భారత పర్యటనకు ముందు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ సీరియస్ అయ్యింది. ఇదే విషయమై మోడీ సర్కార్ పై కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. చైనా మన అ�
గురువారం(అక్టోబర్-10,2019)మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్లొన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా కాంగ్రెస్,ఎన్సీపీలపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. కేంద్రప్రభుత్వం ఆర్టికల్ 370రద్దు చేయడాన్ని కాంగ్రెస్,ఎన్సీపీలు వ్యతిరేకిస్తున్నాయని విమర్శించారు. మ�
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డే పురస్కరించుకుని భారీ ఎత్తున గగన విన్యాసాలు జరిగాయి. మంగళవారం జరిగిన ఈ కార్యక్రమాలతో పాటు ప్రత్యేకంగా భారత తొలి యుద్ధ విమానాన్ని ఫ్రాన్స్ నుంచి భారత్ అందుకుంది. సుదీర్ఘ కాల నిరీక్షణ తర్వాత భారత ఎయిర్ ఫోర్స్కు ప్రధ�
తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తీవ్రంగా స్పందించారు. ఆర్టీసీ కార్మికులకు ఆయన పలు సూచనలు చేశారు. యూనియన్ నేతల మాటలు