Home » Congress
మహారాష్ట్రలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ఎన్సీపీ-కాంగ్రెస్ మద్దతుతో శివసేన ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నట్లు ఆయా పార్టీల నాయకుల నుంచి సంకేతాలు వస్తున్నాయి. శివసేన ముఖ్య నాయకుడు సంజయ్ రౌత్ గురువారం ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ తో సమావేశమైన వ�
కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విదేశాలకు ఆధ్యాత్మిక పర్యటనకు వెళ్లారు. త్వరలోనే తిరిగి వస్తారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా చెప్పారు. రాహుల్ ధ్యానం చేసుకునేందుకు తాను తరచుగా వెళ్లే ప్రాంతానికి వెళ్లార�
జమ్మూకశ్మీర్ లో యూరోపియన్ యూనియన్(EU)మంది ఎంపీల బృందం పర్యటన కొనసాగుతోంది. మొత్తం 27మంది ఎంపీలు పర్యటించాల్సి ఉండగా,నలుగురు సభ్యులు తప్పుకోవడంతో 23మంది ఎంపీల బృందం మంగళవారం శ్రీనగర్ సహా పలు ప్రాంతాల్లో పర్యటించింది. శ్రీనగర్ లోని ప్రముఖ టూర�
కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ ఆర్ధికమంత్రి పి.చిదంబరం అనారోగ్యానికి గురయ్యారు. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ఈడీ విచారణ ఎదుర్కొంటూ సెప్టెంబరు 6 నుంచి ఆయన తీహార్ జైలులో ఉన్నారు. జైలు అధికారులు చిదంబరాన్ని ఎయిమ్స్ కు తరలించారు. తీవ్రమైన క�
‘కమ్మరాజ్యంలో కడప రెడ్లు’ సినిమాపై కాంగ్రెస్ పోలీసులకు కంప్లైంట్ చేసింది. సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టేందుకు రామ్ గోపాల్ వర్మ ప్రయత్నిస్తున్నారంటూ కాంగ్రెస్ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘కమ్మరాజ్యంలో కడప రెడ్లు’ సినిమా టైటిల్, క�
మనీ ల్యాండరింగ్ కేసులో అరెస్టై తీహార్ జైలు నుంచి విడుదలైన కర్ణాటక కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ కు బెంగుళూరులోకార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. అక్టోబరు 26న బెంగుళూరు విమానాశ్రయానికి చేరుకున్న డీకేకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పూల మా�
హుజూర్నగర్లో పరాజయంతో... భావోద్వేగానికి లోనయ్యారు కాంగ్రెస్ అభ్యర్థిని పద్మావతి. ఈరోజు మనకు చాలా బాధాకరమైన రోజంటూ.. పార్టీ నేతలకు వీడియో సందేశం పంపారు.
హర్యానాలో ప్రభుత్వ ఏర్పాటుకు కోసం బీజేపీ, స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించిన మాజీ మంత్రి గోపాల్ ఖంద మద్దుతు తీసుకోవడాన్ని ప్రతిపక్షాలతో పాటు సొంత పార్టీ నాయకులు కూడా వ్యతిరేకిస్తున్నారు. గోపాల్ ఖంద మద్దతు విషయంలో వరుస ట్వీట్ల
కాంగ్రెస్ కంచుకోట బద్దలైంది. హుజూర్ నగర్ నియోజకవర్గంలో సరికొత్త చరిత్ర నమోదైంది. హుజూర్ నగర్ ఉప ఎన్నికలో అధికార టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించింది. టీఆర్ఎస్
తెలంగాణ రాజకీయాల్లో ప్రతిష్టాత్మకంగా మారిన హుజూర్ నగర్ ఉప ఎన్నికలో అధికార టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. ప్రతీ రౌండ్లోనూ స్పష్టమైన మెజార్టీని సాధించింది గులాబీ