Congress

    శివసేనకు షాక్..ప్రభుత్వ ఏర్పాటుకు ఎన్సీపీని ఆహ్వానించిన గవర్నర్

    November 12, 2019 / 01:35 AM IST

    మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారనే అంశంపై ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన సంఖ్యాబలం లేదని, సంప్రదింపుల కోసం 48 సమయం ఇవ్వాలని సోమవారం సాయంత్రం శివసేన నాయ�

    అభయ “హస్తం” కావాలి :ఢిల్లీకి శివసేన…సోనియాతో భేటీ

    November 11, 2019 / 04:00 AM IST

    మహారాష్ట్రలో ఎన్సీపీ-కాంగ్రెస్ లతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు శివసేన రెడీ అయింది. ఇవాళ(నవంబర్-11,2019)మధ్యాహ్నాం 2గంటలకు రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ ను కలవనున్నారు శివసేన నాయకులు. ప్రభుత్వాన్ని తాము ఏర్పాటు చేయం,తగినంత బలం తమకు లేదని ఆదివారం(నవంబర�

    మహా మలుపు..శివసేనను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించిన గవర్నర్

    November 10, 2019 / 02:58 PM IST

    మహారాష్ట్రలో రాజకీయాలు సరికొత్త మలుపును తీసుకున్నాయి. ప్రభుత్వాన్ని తాము ఏర్పాటు చేయం,తగినంత బలం తమకు లేదని ఇవాళ(నవంబర్-10,2019)బీజేపీ ప్రకటించడంతో మహా రాజకీయాలు మరో మలుపు తీసుకుంటున్నాయి. దీంతో రెండవ అతిపెద్ద పార్టీగా ఉన్న శివసేనను ప్రభుత్వ �

    చేతులెత్తేసిన బీజేపీ… మహా సీఎం సీటు శివసేనదే

    November 10, 2019 / 02:33 PM IST

    మహారాష్ట్రలో రాజకీయాలు సరికొత్త మలుపును తీసుకున్నాయి. తాము ప్రతిపక్షంలోనే కూర్చుంటామని కాంగ్రెస్-నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) ఇప్పటికే ప్రకటించడం, ప్రభుత్వాన్ని తాము ఏర్పాటు చేయం,తగినంత బలం తమకు లేదని ఇవాళ(నవంబర్-10,2019)బీజేపీ ప్రకట

    దగ్గరగా.. దూరంగా.. : శివసేనకే ఎన్‌సీపీ సపోర్ట్.. అవిశ్వాసం తర్వాత ఏం జరుగుతుంది?

    November 10, 2019 / 06:55 AM IST

    ప్రజలు తమను ప్రతిపక్షంలోనే కూర్చోమని తీర్పు ఇచ్చారని, ప్రతిపక్షంలోనే కూర్చుంటామని చెప్పిన ఎన్‌సీపీ ఎట్టకేలకు తమ నిర్ణయాలను మార్చుకుంటుంది. అయోధ్యపై తీర్పు వచ్చిన క్రమంలో మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్, ఎన్‌సీపీలు పావులు కదు�

    ఆలయ నిర్మాణానికి అనుకూలమే : కాంగ్రెస్ నేత రణదీప్ సూర్జేవాలా

    November 9, 2019 / 07:21 AM IST

    వివాదాస్పద రామజన్మభూమి స్ధలంపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును  స్వాగతిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ నాయకులు రణ్ దీప్‌ సుర్జేవాలా అన్నారు. అయోధ్యలో రామ మందిరం నిర్మాణానికి కాంగ్రెస్ పార్టీ అనుకూలమని తెలిపారు. సుప్రీం తీర్పు ఆలయ నిర్మాణా�

    టీవీ డిబేట్లలో పాల్గొనవద్దు

    November 9, 2019 / 06:40 AM IST

    వివాదాస్పద రామజన్మభూమి- బాబ్రీ మసీదు కేసులో సుప్రీంకోర్టు తుది తీర్పు ఇచ్చిన నేపథ్యంలో టీవీ డిబేట్లు, బైట్లకు దూరంగా ఉండాలని కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం తమ పార్టీకి చెందిన అధికార ప్రతినిధులు, నాయకులకు ఆదేశాలు జారీ చేసింది. అయోధ్య తీర్పు�

    అమిత్ షా ఇంటి దగ్గర కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన

    November 8, 2019 / 01:15 PM IST

    గాంధీ కుటుంబానికి (సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీ)ప్రత్యేక భద్రతా బృందం(SPG) భద్రతను ఉపసంహరించాలని మోడీ సర్కార్ తీసుకున్న నిర్ణయంపై కాంగ్రెస్ ఫైర్ అయింది. కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఇవాళ(నవంబర్-8,2019)ఢిల్లీలోని హోంశాఖ మంత్రి అమిత్ షా �

    నోట్ల రద్దును ప్రజలు ఎన్నటికీ క్షమించరు : సోనియా గాంధీ

    November 8, 2019 / 12:18 PM IST

    మోడీ సారధ్యంలోని యూపీఏ-1 ప్రభుత్వం చేసిన పెద్ద నోట్ల రద్దు వ్యవహారాన్ని ప్రజలు ఎప్పటికీ క్షమించరని, ఆ అంశాన్ని ఎప్పటికీ మర్చిపోరని కాంగ్రెస్‌ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ అన్నారు. ప్రధాని మోదీ సారధ్యంలోని ప్రభుత్వం 8 నవంబర్‌, 2016న రూ. 100

    శివసేనకు షాక్ : మహారాష్ట్ర సీఎం పదవికి ఫడ్నవీస్ రాజీనామా

    November 8, 2019 / 11:38 AM IST

    మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తన పదవికి రాజీనామా చేశారు. తన ఇవాళ(నవంబర్-8,2019) రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ భగత్ సింగ్ కొశ్యారీని కలిసిన ఫడ్నవీస్ తన రాజీనామా లేఖను ఆయనకు సమర్పించారు. ఫడ్నవీస్ రాజీనామా లేఖను గవర్నర్ ఆమోదించారు. కొత్త ప్రభుత్వ�

10TV Telugu News