Congress

    ఫొటో మీదే.. ఫినిషింగ్ మాత్రం మాది : PSU కూటమిపై బీజేపీ చీఫ్ ట్వీట్

    November 26, 2019 / 04:49 AM IST

    WE ARE 162 అంటూ శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీల కూటమి బలప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే. ముంబైలోని గ్రాండ్ హయత్ హోటల్ లో 2019, నవంబర్ 25వ తేదీ

    WE ARE 162 : మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం

    November 25, 2019 / 02:57 PM IST

    మహారాష్ట్రలో హై డ్రామా నెలకొంది. WE ARE 162 అంటున్నాయి శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు. గ్రాండ్ హయత్ హోటల్లో 2019, నవంబర్ 25వ తేదీ సోమవారం సాయంత్రం ఏడు గంటలకు శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీలు బలప్రదర్శన చేశాయి. మూడు పార్టీలతో పాటు మిత్రపక్షాల ఎమ్మెల్యే�

    మహా రాజకీయం : బీజేపీ టార్గెట్ 180

    November 25, 2019 / 03:17 AM IST

    మహారాష్ట్ర రాజకీయాలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. రోజుకో ట్విస్ట్ చోటు చేసుకుంటోంది. రాత్రికి రాత్రి రాష్ట్రపతి పాలన ఎత్తివేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. బీజేపీ-

    విశ్లేషణ: రాజకీయ చాణక్యంలో బీజేపీకి ఎందుకు తిరుగులేదు?

    November 24, 2019 / 11:02 AM IST

    సిద్ధాంతాలను పక్కకు పెట్టి బీజేపీయేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఎన్సీపీ-కాంగ్రెస్ కూటమితో శివసేన జట్టుకట్టడంతో…రాత్రికి రాత్రే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగల ధైర్యం బీజేపీకి వచ్చింది. అలాంటప్పుడు ప్రజాసామ్య విలువలను మంటగలిపేసిందన�

    మహా పవర్ ట్విస్ట్: సుప్రీం కోర్టుకు మూడు పార్టీలు

    November 23, 2019 / 01:53 PM IST

    గంటగంటకు మహారాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఇప్పటికే బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసేసింది. ఎన్‌సీపీ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేసినా కూడా బీజేపీకి సరైన బలం లేదని మిగిలిన పార్టీలు భావిస్తున్నాయి. ఈ క్రమంలోనే మహారాష్ట్ర రాజకీయాల

    ప్రైవేటు జెట్‌లో ఢిల్లీకి 8మంది NCP రెబల్ ఎమ్మెల్యేలు 

    November 23, 2019 / 12:05 PM IST

    మహారాష్ట్రలో నెంబర్ గేమ్ రాజకీయం రసవత్తరంగా మారింది. ఎన్సీపీ నేత అజిత్ పవార్ సపోర్టుతో రాత్రికి రాత్రే బీజేపీ అధికారి పీఠం చేజిక్కించుకుంది. బీజేపీని బలపరీక్షలో దెబ్బకొట్టేందుకు ఎన్సీపీ పావులు కదుపుతోంది. నెంబర్ గేమ్ మొదలైంది. బలబలాలను త�

    మోడీ ‘బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు’కు బ్రేక్ పడినట్టేనా? 

    November 22, 2019 / 02:52 PM IST

    ప్రధాని నరేంద్ర మోడీ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుకు బ్రేక్ పడేలా కనిపిస్తోంది.మహారాష్ట్రలో ఎన్సీపీ, శివసేన,కాంగ్రెస్ కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాయి. ఈ మూడు పార్టీల ప్రభుత్వం మహారాష్ట్రలో �

    మహా ట్విస్ట్ : సీఎంగా శివసేన ఎంపీ..?

    November 22, 2019 / 05:22 AM IST

    నెల రోజులకుపైగా కొనసాగుతున్న మహా డ్రామాకు తెరపడే అవకాశం కనిపిస్తోంది. ప్రభుత్వ ఏర్పాటుకు శివసేన చేస్తున్న ప్రయత్నాలు దాదాపు కొలిక్కి వచ్చేనట్లే. సంకీర్ణ సర్కార్ ఏర్పాటుపై శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ మధ్య చర్చలు సక్సెస్ అయినట్టే. కనీస ఉమ్మడ

    మహారాష్ట్ర పొలిటికల్ ఎపిసోడ్ : శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ నేతల భేటీ

    November 22, 2019 / 12:48 AM IST

    మహారాష్ట్ర పొలిటికల్ ఎపిసోడ్ క్లైమాక్స్‌కు చేరింది. మహా ప్రతిష్టంభనకు తెరపడే అవకాశం కనిపిస్తోంది. ముంబైలో.. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ నేతలు 2019, నవంబర్ 22వ తేదీ శుక్రవారం సమావేశం కానున్నారు. ఇప్పటికే.. పదవుల పంపకం ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తో

    ఉద్ధవ్ సీఎం.. రేపే తుది నిర్ణయం : మహారాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుపై కాంగ్రెస్

    November 21, 2019 / 12:18 PM IST

    మహారాష్ట్రలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు శివసేన-ఎన్సీపీతో కాంగ్రెస్ పార్టీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుపై మూడు పార్టీలు కలిసి విస్తృత స్థాయిలో చర్చలు జరిపాయి. ఆది నుంచి శివసేనతో పొత్తుకు కాంగ్రెస్ సుముఖత వ్యక్త

10TV Telugu News