Home » Congress
కాంగ్రెస్ లోక్ సభ పక్ష నాయకుడు అధిర్ రంజన్ చౌదరి ఇవాళ(డిసెంబర్-6,2019)లోక్ సభలో దేశంలో జరుగుతున్న అత్యాచార ఘటనలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలతో లోక్ సభ దద్దరిల్లింది. ఒకవైపు రామాలయాన్ని నిర్మించేందుకు ఏర్పాట్లు జరుగుతుంటే, మ
అయోధ్యలో రామమందిరం నిర్మించయడం కాంగ్రెస్,ఆర్జేడీ, జేఎంఎం పార్టీలకు ఇష్టం లేదని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ విమర్శించారు. అందుకే ఆ పార్టీలు ఎప్పుడూ రామ మందిరంపై పోరాడలేదని అన్నారు. అందుకనే ఈ సమస్య శతాబ్దాల కొద్దీ కోర్టులో దివాలా తీసి
ఉల్లి ధరలు ఆకాశాన్ని తాకుతున్న సమయంలో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ఉల్లి గురించి విచిత్ర వ్యాఖ్యలు చేశారు. తాను ఉల్లిపాయలు ఎక్కువగా తిననని నిర్మలా సీతారామన్ పార్లమెంటులో బుధవారం చేసిన వ్యాఖ్యలపై విపక్షాలు వి�
కర్ణాటకలో 15 అసెంబ్లీ నియోజక వర్గాల్లో ఉప ఎన్నికల పోలింగ్ గురువారం ఉదయం ప్రారంభమైంది. కాంగ్రెస్, జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం సమయంలో 17 మంది శాసనసభ్యులు రాజీనామా చేయటంతో ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. రెండు నియోజకవర్గాల్లో న్యాయ సంబంధ కేసులు విచ�
కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌదరి బుధవారం లోక్సభలో క్షమాపణలు తెలిపారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రెండ్రోజుల తర్వాత ఆయన క్షమాపణలు తెలిపారు. నిర్మలా తనకు అక్కలాంటి వార�
కేంద్రమాజీ మంత్రి చిదంబరం తీహార్ జైలు నుంచి బయటికి వచ్చారు. జైలు బయట ఆయన కుమారుడు కార్తీ చిదంబరం,కాంగ్రెస్ కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. తన తండ్రి చాలా రోజుల తర్వాత ఇంటికి తిరిగివస్తుండటంతో తాను సంతోషంగా ఉన్నానని కార్తీ తెలిపారు. INX �
ఐఎన్ఎక్స్ మీడియా కేసులో మాజీ కేంద్రమంత్రి చిదంబరానికి సుప్రీంకోర్టు ఇవాళ(డిసెంబర్-4,2019)ఉదయం బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. చిద్దూకి బెయిల్ మంజూరు అనంతరం కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. చిదంబరాన్ని 106 రోజుల పాటు జైలులో ఉంచ�
కాంగ్రెస్ పై కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామణ్ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ లోక్ సభ పక్ష నాయకుడు అధిర్ రంజన్ చౌదరి… నిర్మలా కాదు నిర్బల అంటూ చేసిన వ్యాఖ్యలపై ఆమె ఘాటుగా స్పందించారు. తాను ఒక చెత్త ఆర్థికమంత్రి అంటూ కొంతకాలంగా వ్యాఖ్యలు చేస్
కాంగ్రెస్ ఎమ్మెల్యే సురేంద్ర కుమార్ ఆదివారం బహరింగ సభలో ప్రియాంక చోప్రాకు జిందాబాద్ కొట్టాడు. పార్టీ ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని ప్రియాంక గాంధీ వాద్రా అనడానికి బదులు ప్రియాంక చోప్రా అంటూ జేజేలు కొట్టాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వీడ�
అత్యున్నత స్థాయిలో నేతల అవినీతిపై విచారణ జరిపే అధికారం ఉన్న ‘లోక్పాల్’ వ్యవస్థ ఏర్పాటై ఎనిమిది నెలలు అవుతుంది. ఈ ఏడాది అక్టోబరు 31వ తేదీ నాటికి లోక్పాల్ వద్దకు 1160 కేసులు వచ్చాయి. అయితే అందులో ఒక్క దాంట్లో కూడా పూర్తి స్థాయి విచారణ ప్రారంభ