Home » Congress
పౌరసత్వపు బిల్లుపై కాంగ్రెస్ సుప్రీం కోర్టుకెక్కింది. బీజేపీ ప్రతిపాదించిన బిల్లుకు ఛాలెంజ్ చేస్తూ సవాల్ విసిరింది. ఇదే బిల్లుపై ఈశాన్య రాష్ట్రాల్లో ఆందోళనలు జరుగుతుండటంతో బిల్లును వ్యతిరేకించేందుకు కాంగ్రెస్ సిద్ధమైంది. బుధవారం(డిస
జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు తమ కూటమిని గెలిపిస్తే 2లక్షల వ్యవసాయ రుణమాఫీ చేయనున్నట్లు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ప్రకటించారు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో జేఎమ్ఎమ్,కాంగ్రెస్,ఆర్జేడీ పార్టీలు కూటమిగా పోటీ చేస్తున్న విషయం తెలి
తెలంగాణ సీఎం కేసీఆర్ మలిదశ పాలనకు నేటితో(డిసెంబర్ 11,2019) ఏడాది. రెండోసారి అధికారంలోకి వచ్చాక కేసీఆర్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆయన వ్యూహాలతో
మతాల ఆధారంగా దేశాన్ని విభజించింది కాంగ్రెస్ పార్టీనే అంటూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత శశి థరూర్ స్టాంగ్ కౌంటర్ ఇచ్చారు. హిస్టరీ కాస్లుల్లో అమిత్ షా మనసు పెట్టలేదంటూ శశిథరూర్ సెటైర్ పేల్చారు. ముంబైలో నిర్వహిం�
దేశంలో మహిళలపై జరిగే అఘాయిత్యాలపై ప్రధాని మోడీ స్పందించకపోవడంపై కాంగ్రెస్ లోక్ సభ పక్ష నాయకుడు అధిర్ రంజన్ చౌదరి ఫైర్ అయ్యారు. ప్రతి అంశంపై మాట్లాడే ప్రధాని మోడీ, దురదృష్టవశాత్తు మహిళల భద్రత అంశంపై మాట్లాడడం లేదన్నారు. ఉత్పత్తి
కేంద్రప్రభుత్వం పంతం నెగ్గింది. లోక్సభలో పౌరసత్వ సవరణ బిల్లు పాసైంది. మైనార్టీలకు వ్యతిరేకంగా ఉందంటూ బిల్లును కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకించగా.. సభలోనే బిల్లు ప్రతుల్ని అసదుద్దీన్ ఒవైసీ చించేశారు. పౌరసత్వ బిల్లుకు ఆమోదం లభించడంతో ఈశా�
దేశంలో ఉల్లిపాయల కోసం ప్రజలు వందలకు వందలు ఖర్చు పెడుతుంటే ఆ రాష్ట్ర కాంగ్రెస్ కార్యకర్తలకు మాత్రం కిలో ఉల్లిపాయలు ఫ్రీ గిఫ్టుగా వచ్చాయి. అది ఎక్కడంటారా….. పుదుచ్చేరిలో యూపీఏ చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గ
కర్ణాటక ప్రజలు కాంగ్రెస్ కు గుణపాఠం చెప్పారని ప్రధాని మోడీ అన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్,జేడీఎస్ పార్టీలు ప్రజాతీర్పును వెన్నుపోటు పొడిచాయని, ఇప్పుడు ఆ పార్టీలు గుణపాఠం నేర్చుకున్నాయన్నారు. కర్ణాటక ఉప ఎన్నికల ఫలితాలతో ప్ర
పౌరసత్వ సవరణ బిల్లు(CAB) ఇవాళ లోక్ సభ కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టింది. 293 సభ్యుల మద్దతుతో ఈ బిల్లును ప్రభుత్వం లోక్ సభలో ప్రవేశపెట్టింది. అయితే ఈ బిల్లుపై చర్చ సమయంలో విపక్షాలు చేసిన ఆరోపణలు కేంద్రహోంమంత్రి అమిత్ సా తీవ్రంగా స్పందించారు. ఈ బిల�
కాంగ్రెస్ ప్రెసిడెంట్ సోనియా గాంధీ 74వ వసంతంలోకి అడుగుపెట్టారు. మేడమ్ పుట్టినరోజు సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. వీరందరి కంటే భారత ప్రధాని మోడీ చేసిన ట్వీట్ ప్రత్యేకత సంతరించుకుంది. ‘శ్రీమతి సోనియా గాంధీ గారిక