Home » Congress
మహారాష్ట్రలో ప్రతిపక్ష బీజేపీకి దిమ్మతిరిగే షాక్ ఇచ్చేందుకు శివసేన రెడీ అవుతున్నట్లు కన్పిస్తోంది. బీజేపీకి చెందిన అనేకమంది ఎమ్మెల్యేలు ఉద్దవ్ ఠాక్రే నేతృత్వంలోని మహా వికాస్ అఘాడి ప్రభుత్వానికి ఫ్రెండ్స్ అవబోతున్నారంటూ బీజేపీకి అలర్ట�
జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. 81స్థానాలున్న జార్ఖండ్ లో అయిదు దశల్లో జరిగిన ఎన్నికలు జరిగాయి. నవంబర్ 30న మొదటి దశ, డిసెంబర్ 7న రెండోదశ, 12న మూడో దశ ఓటింగ్, 16 న నాలుగో దశ ఓటింగ్ జరిగింది. ఇవాళ(డిసెంబర్-20,2019)తో ఐదో దశ ఓటింగ్ ముగిసింది. డిసెంబర్ 23 న ఎ
సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కన్ను ఇప్పుడు ఏకంగా పీసీసీ అధ్యక్ష పీఠంపై పడిందట. ఈ పదవికి తాను ఎలా అర్హుడినో పార్టీ అధిష్టానానికి చెబుతూ.. తనని కాదంటే ఎవరిని పీసీసీ చీఫ్గా చేస్తే బాగుంటుందోనన్న ఉచిత సలహా కూడా అధిష్టానానికి ఇచ�
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఈశాన్యరాష్ట్రాలతో పాటు దేశంలోని అనేకప్రాంతాల్లో నిరసనలు,ఆందోళనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. పలు చోట్ల ఆందోళనలు హింసాత్మకంగా మారుతున్నాయి. ఈ సమయంలో ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ ప్రధాని మో�
పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన చేపట్టిన ఉత్తరప్రదేశ్ లోని అలీఘర్ ముస్లిం యూనివర్శిటీ విద్యార్థులు,ఢిల్లీలోని జామియా మిలియా వర్సిటీ విద్యార్థులపై పోలీసుల చర్యను తప్పుబట్టారు కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియ�
పౌరసత్వ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఢిల్లీలోని జామియా ఇస్లామియా యూనివర్శిటీలో విద్యార్థులు ఆందోళన చేపట్టిన సమయంలో ఢిల్లీ పోలీసులు ప్రవర్తించిన తీరుని తప్పుబట్టారు కాంగ్రెస్ సీనియర్ లీడర్,రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు గులాం నబీ అజాద్. పోలీ
పోలీసులు యూనివర్సిటీల్లోకి వెళ్లి విద్యార్థులను తీసేస్తున్నారు. ప్రభుత్వం ముందుకొచ్చి ప్రజల అభిప్రాయాలను వినాలి. అలాకాకుండా విద్యార్థులను, జర్నలిస్టులన వెళ్లగొట్టే విధంగా నార్త్ ఈస్ట్ ఢిల్లీలో, ఉత్తరప్రదేశ్లో పిరికిపంద చర్యలకు పాల్�
పౌరసత్వ సవరణ బిల్లుతో దేశం తగలిబడి పోతున్నా మోడీ-షాలకు పట్టటం లేదని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఘాటుగా విమర్శించారు. అందుకు అసోం, ఇతర ఈశాన్యా రాష్ట్రాలే నిదర్శనమని ఆమె చెప్పారు. మోడీ-షా వీరిద్దరూ రాజ్యాంగాన్ని దుర్వినియోగ
”భారత్ బచావో” ర్యాలీలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.. బీజేపీని టార్గెట్ చేశారు. మోడీ సర్కార్ పై విరుచుకుపడ్డారు. ప్రధాని మోడీ తన విధానాలతో దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేశారని రాహుల్ అన్నారు. దేశంలో నిరుద్యోగం పెరిగిపోయిందన్నారు. ప్రధాని మ�
మహారాష్ట్ర సీఎంగా ఉద్దవ్ ఠాక్రే ప్రమాణస్వీకారం చేసిన రెండు వారాల అనంతరం మంత్రిత్వ శాఖల కేటాయింపు జరిగింది. మంగళవారం ఎన్పీపీ నాయకుడు అజిత్ పవార్,కాంగ్రెస్ నాయకుడు బాలాసాహెబ్ థరోట్ సీఎం ఉద్దవ్ ఠాక్రేను కలిసి మూడుపార్టీల మధ్య పవర్ షేరింగ్ ఫ�