Home » Congress
పౌరసత్వ నమోదుతో పేదవారిపై పన్ను విధిస్తున్నారంటూ రాహుల్ గాంధీ కామెంట్లు చేసిన కాసేపటిలోనే విమర్శలు ఎదుర్కొన్నారు. బీజేపీ లీడర్, కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ రాహుల్ వ్యాఖ్యలను ఎండగట్టారు. అభిమానులను కోల్పోతున్న కాంగ్రెస్ పార్టీ ప్రజా మద
గిరిజనులతో కలిసి..డోలు పట్టుకుని లయబద్ధంగా స్టెప్పులేశారు రాహుల్ గాంధీ. రాహుల్ డ్యాన్ చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటిని ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. 2019, డిసెంబర్ 27వ తేదీ రాయ్ పూర్కు రాహుల్ వచ్చారు. జాతీయ గిరిజన న�
తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ తర్వాత కాబోయే సీఎం ఎవరో చెప్పారు. కేసీఆర్ తర్వాత ఆయన తనయుడు కేటీఆర్ సీఎం అవుతారని.. ఇలా ప్రజలు
ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ పొలిటికల్ లీడర్గా మారాలనుకుంటున్నారా..ఇదే ఆరోపణ ఇప్పుడు విపక్షాలు చేస్తున్నాయ్..పౌరసత్వ సవరణ చట్టంపై జరుగుతున్న ఆందోళనలపై ఆయన
130కోట్ల మంది భారతీయులందరూ హిందువులేనని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలపై విపక్షాలు ఫైర్ అవుతున్నాయి. ఆర్ఎస్ఎస్ ఎప్పుడూ భారత రాజ్యాంగానికి విరుద్దంగా మాట్లాడుతుందని ఏఐఎంఐఎం చీఫ్,హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. ఆర్ఎస్ఎస�
ప్రధానమంత్రి నరేంద్రమోడీ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. దేశంలో ముస్లింలను డిటెన్షన్ సెంటర్లకు పంపుతారని విపక్షాలు విషప్రచారం చేస్తున్నాయంటూ ఇటీవల ఢిల్లీలో ఓ సభలో ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలపై రాహుల్ మండిపడ్డా�
కాంగ్రెస్ లీడర్స్ ప్రియాంక, రాహుల్ గాంధీలు పెట్రోల్ బాంబుల లాంటోళ్లని హెచ్చరిస్తున్నారు బీజేపీ సీనియర్ లీడర్. మంగళవారం ఈ సందర్భంగా సీఏఏ, ఎన్నాఆర్సీలపై రాహుల్, ప్రియాంకలు చూపిస్తున్న వైఖరిపై ట్వీట్ ద్వారా స్పందంచారు. ‘ప్రియాంక గాంధీ, రాహ�
సార్వత్రిక ఎన్నికల్లో అఖండ మెజారిటీతో విజయకేతనం ఎగురవేసిన భారతీయ జనతా పార్టీకి అసెంబ్లీ ఎన్నికల్లో సానుకూల ఫలితాలు రావట్లేదు. మొన్నటి మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల్లో.. ఘన విజయాలు ఖాయం అనుకున్నా కూడా బొక్కా బోర్లా పడింది బీజేపీ. ఇప్పుడు జార�
జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ప్రధాని మోడీ స్పందించారు. జార్ఖండ్ ముక్తి మోర్చా (JMM) నాయకుడు హేమంత్ సోరెన్కు మోదీ అభినందనలు తెలిపారు. జార్ఖండ్ అసెంబ్లీలోని మొత్తం 81 స్థానాలకు ప్రతిపక్ష జేఎంఎం,కాంగ్రెస్ కూటమి 47 స్థానాల్లో సత్తా చూపి ప్
జార్ఖండ్ లో జేఎంఎం-కాంగ్రెస్ కూటమి ఘన విజయం దిశగా దూసుకెళ్తుంది. ఇప్పటి వరకు వెలువడిన సమాచారం మేరకు కాంగ్రెస్-జేఎంఎం కూటమి స్పష్టమైన ఆధిక్యం దిశగా దూసుకుపోతోంది. ఆ కూటమి 47 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా…అధికార బీజేపీ 25 స్థానాల్లో ముందంజలో ఉం