Congress

    బీజేపీ ఓటమే లక్ష్యం: యూపీలో కాంగ్రెస్ వ్యూహం ఇదే

    May 2, 2019 / 02:20 PM IST

    ఉత్తరప్రదేశ్ లో మాయావతి,అఖిలేష్ యాదవ్ లపై అభ్యర్థుల నిలబెట్టాలని తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమర్థించుకున్నారు.యూపీలో సెక్యులర్ భావజాలం కలిగిన పార్టీ విజయం సాధించబోతుందని,అది సమాజ్ వాదీ కావచ్చు,బహుజన సమాజ్ వ�

    బీజేపీకి లబ్ది చేకూర్చేదానికన్నా చచ్చిపోతాను

    May 2, 2019 / 11:47 AM IST

    యూపీలో బీజేపీకి లబ్ది చేకూర్చేదానికన్నా తాను చావడానికి సిద్దమని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకగాంధీ తెలిపారు.లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ(మే-2,2019)ప్రియాంక రాయబరేలీలో పర్యటించారు.ఈ సందర్భంగా ఎస్పీ, బీఎస్పీ కూటమిని బ‌ల‌హీన‌ప‌ర‌చ‌డం వ

    రాహుల్ పౌరసత్వంపై పిటిషన్..విచారణకు అంగీకరించిన సుప్రీం

    May 2, 2019 / 09:25 AM IST

    కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పౌర‌సత్వంపై దాఖ‌లైన పిటిష‌న్‌ ను విచారించేందుకు గురువారం(మే-2,2019) సుప్రీంకోర్టు అంగీక‌రించింది.వచ్చే వారం రాహుల్ పౌరసత్వంపై సుప్రీంలో విచారణ జరగనుంది. రాహుల్‌ కు బ్రిట‌న్‌ పౌర‌స‌త్వం ఉంద‌ని,ఆయ‌న్నుఎన్న�

    జిల్లా పరిషత్ ఎన్నికలు : కాంగ్రెస్ అభ్యర్థులు ఖరారు

    May 1, 2019 / 02:59 PM IST

    జిల్లా పరిషత్ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్.. జిల్లా పరిషత్ ఛైర్మన్ అభ్యర్థులను ప్రకటించింది. పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరుగురు అభ్యర్థుల పేర్లను అనౌన్స్ చేశారు. మరికొన్ని రోజుల్లో మిగతా అభ్యర్థుల పేర్లు ప్రకటిస్తామన్నారు. * ఆదిలాబ�

    కమల్ నాథ్ సర్కార్ కు మాయా వార్నింగ్

    April 30, 2019 / 03:06 PM IST

    కాంగ్రెస్ తీరుపై బీఎస్పీ అధినేత్రి మాయావతి ఫైర్ అయ్యారు.మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని మాయా ఆరోపించారు. అధికార దుర్వినియోగానికి పాల్పడటంలో బీజేపీకి కాంగ్రెస్ ఏమాత్రం తీసిపోదన్నారు మధ్యప్రదేశ్‌ లో కాంగ�

    యూపీలో బీజేపీకి 17 సీట్లే

    April 30, 2019 / 09:50 AM IST

    ఉత్తర ప్రదేశ్‌ లో బీజేపీ 17స్థానాలకు మించి గెలవలేదని వెస్ట్ బెంగాల్ సీఎం మమత బెనర్జీ తెలిపారు.కాంగ్రెస్‌ కు ఏడు నుంచి ఎనిమిది స్థానాలు వస్తాయన్నారు.ఎస్పీ-బీఎస్పీ కూటమి అత్యధిక స్థానాలు గెల్చుకోబోతుందని ఆమె జోస్యం చెప్పారు.వారి ఐక్యతే బీజే�

    ఏందీ రచ్చ : రాహుల్ కి హోంశాఖ నోటీసుపై ప్రియాంక ఫైర్

    April 30, 2019 / 09:31 AM IST

    పౌరసత్వం విషయంలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నోటీసు జారీ చేయడంపై యూపీ తూర్పు కాంగ్రెస్ ఇంచార్జి ప్రియాంకగాంధీ స్పందించారు.రాహుల్ గాంధీ భారతీయుడనే విషయం భారతదేశం మొత్తానికి తెలుసునని ఆమె అన్నారు.భారత్ లో ర

    గోల్డ్ మెడల్ గోమతికి తమిళ పార్టీల సాయం

    April 30, 2019 / 09:10 AM IST

    ఖతార్ లోని దోహాలో  గత వారం జరిగిన ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్ షిప్‌ 2019లో మహిళల 800మీటర్ల పరుగు పందెంను 2నిమిషాల 70 సెకన్లలో పూర్తి చేసి గోల్డ్ మెడల్ సాధించిన తమిళనాడుకి చెందిన గోమతి మరిముత్తుకి AIADMK రూ.15లక్షల రివార్డ్ ను ప్రకటించింది. Also Read : నేను మ�

    కాంగ్రెస్ పై కాంట్రవర్శీ క్వీన్ ఫైర్

    April 29, 2019 / 02:52 PM IST

    కాంగ్రెస్ పార్టీపై కాంట్రవర్శీ క్వీన్ కంగనా రనౌత్ ఫైర్ అయ్యారు. ఇటాలియన్‌ (కాంగ్రెస్‌ ను ఉద్దేశిస్తూ), బ్రిటిష్‌ ప్రభుత్వాల నుంచి భారతదేశానికి ఎప్పుడో ఫ్రీడమ్  లభించిందని ఆమె అన్నారు. సార్వత్రిక ఎన్నికల నాలుగోదశ పోలింగ్ ఇవాళ జరిగిన విషయం

    మోడీ కులం తెలియదు…అమేథీ ప్రజలకు ఆత్మగౌరవం ఉంది

    April 28, 2019 / 11:03 AM IST

    కేంద్రమంత్రి,అమేథీ బీజేపీ ఎంపీ అభ్యర్థి స్మృతీ ఇరానీపై కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ మరోసారి ఫైర్ అయ్యారు. అమేథీలో మీడియా సాక్షిగా స్మృతీ డబ్బులు,శారీలు,షూస్ పంచుతూ ఓటర్లను  ప్రలోభ పెడుతున్నారని ప్రియాంక విమర్శించారు.లోక్ సభ ఎన్ని�

10TV Telugu News