Home » Congress
దేశవ్యాప్తంగా మూడో విడత సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. గుజరాత్, కేరళ సహా 14 రాష్ట్రాల్లోని 116 లోక్సభ స్థానాలకు మంగళవారం (ఏప్రిల్ 23,2019) ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం 7గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6గంటలకు ముగుస్తుంది. మావోయిస్టు ప�
కాంగ్రెస్ చీఫ్ రాహల్ గాంధీ సుప్రీంకోర్టుకు క్షమాపణ చెప్పారు. రాఫెల్ కుంభకోణం అంశంపై ప్రధాని నరేంద్రమోడీని చోర్ అని అన్నందుకు క్షమాపణ చెప్పారు. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు విషయంలో రాహుల్ గాంధీ ప్రధా�
ఢిల్లీ లోని మొత్తం ఏడు లోక్ సభ స్థానాలకు గాను ఆరు స్థానాలకు సోమవారం(ఏప్రిల్-22,2019) కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. నార్త్ ఈస్ట్ ఢిల్లీ లోక్ సభ స్థానం నుంచి ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్ పేరుని కాంగ్రెస్ ప్రకటించింది. Also Read : శ్రీలంక బా�
బీఎస్పీ కార్యకర్తలను చూసి ఎస్పీ కార్యకర్తలు క్రమశిక్షణ నేర్చుకోవాల్సిన అవసరముందని బీఎస్పీ అధినేత్రి మాయావతి అన్నారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం(ఏప్రిల్-21,2019) ఉత్తరప్రదేశ్ లోని ఫిరోజాబాద్ లో ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ తో కలిసి ఎ�
ఉత్తరప్రదేశ్ లోని వారణాశి లోక్ సభ స్థానుంచి పోటీ చేసేందుకు తాను రెడీగా ఉన్నానని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ అన్నారు.ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి పోటీగా ఉత్తర్ప్రదేశ్లోని వారణాసి నుంచి కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక�
జరుగుతున్న లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కు అధిక స్థానాలు వస్తే రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని సీనియర్ కాంగ్రెస్ నాయకుడు,రాజ్యసభ ఎంపీ ఆనంద్ శర్మ తెలిపారు.ఆదివారం(ఏప్రిల్-21,2019)గోవా రాజధాని పనాజీలో మీడియా సమావేశంలో శర్మ మాట్లాడుతూ…2004లో షైన్ ఇం
రాజకీయ పార్టీల గెలుపు కోసం వారంతా కష్టపడ్డారు. ఆయా పార్టీలను అధికారంలోకి తెచ్చేందుకు తమ వంతు కృషి చేశారు. సామాజిక మాధ్యమాల్లో ప్రత్యర్ధి పార్టీలకు దీటుగా ఎత్తుకుపై ఎత్తులు వేయడంలో “కీ” రోల్ పోషించారు. సీన్ కట్ చేస్తే.. ఎన్నికలు ఇలా ముగ�
మూడోదశ సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి ఇంకా రెండు రోజుల మాత్రమే మిగిలి ఉన్న సమయంలో రాజకీయ నాయకలు సుడిగాలి పర్యటనలు చేస్తూ ప్రత్యర్థి పార్టీలపై విరుచుకుపడుతున్నారు. శనివారం(ఏప్రిల్-20,2019) బీహార్ లోని సపౌల్ లో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాం�
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఇవాళ(ఏప్రిల్-20,2019)70వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఏప్రిల్- 20,1950న జన్మించిన చంద్రబాబు శనివారం 69వ పుట్టినరోజు జరుపుకోనున్నారు.పుట్టినరోజు సందర్భంగా చంద్రబాబుకు దేశవ్యాప్తంగా శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.ప్ర
గులాబీ పార్టీ మరోసారి ఆపరేషన్ ఆకర్ష్ చేపడుతోంది. కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ ఇచ్చేలా వ్యూహ రచన చేస్తోంది. అసెంబ్లీలో కాంగ్రెస్ శాసనసభా పక్షం అడ్రస్ గల్లంతు చేసేలా అడుగులు వేస్తోంది. ఇందుకోసం పక్కాప్లాన్ గీశారు కేసీఆర్. టీఆర్ఎస్లో సీఎల