Home » Congress
సార్వత్రిక ఎన్నికలు జరుగుతన్న సమయంలో మహారాష్ట్రలో ఆశక్తికర పరిణామం చోటుచేసుకుంది.నిత్యం తన తమ్ముడు అనిల్ అంబానీపై తీవ్ర విమర్శలు చేస్తుండే కాంగ్రెస్ పార్టీకి ముఖేష్ అంబానీ మద్దతు ప్రకటించడం చర్చనీయాంశమైంది. ముంబై సౌత్ లోక్ సభ స్థానం నుం
కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన ప్రియాంక చతుర్వేది శుక్రవారం(ఏప్రిల్-19,2019)శివసేన పార్టీలో చేరారు.శివసేన చీఫ్ ఉద్దవ్ ఠాక్రే సమక్షంలో ఆమె పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ముంబైలో ఉద్దవ్ ఠాక్రేతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రియాంక �
ఢిల్లీ : దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీకి మరోషాక్ తగిలింది. పార్టీ అధికార ప్రతినిధి ప్రియాంక చతుర్వేది పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆమె పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి రెండుపేజీల లేఖను పంపించారు. �
ఎన్నికలవేళ రాజకీయ నాయకులు ప్రచార హీట్ను పెంచేశారు. ఇప్పటికే రెండు దశల పోలింగ్ పూర్తి కాగా కేంద్రంలోని అధికార, ప్రతిపక్ష పార్టీలు ఒకదానిపై మరొకటి విమర్శలు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో ఇటీవల కాంగ్రెస్లో చేరిన ప్రముఖ నటి ఊర్మిళా మతోండ్కర్ బ
మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీకి ఈసీ షాక్ ఇచ్చింది. ప్రధానమంత్రి నరేంద్రమోడీని ఉద్దేశిస్తూ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న చౌకీదార్ చోర్ హై అడ్వర్టయిజ్ మెంట్ క్యాంపెయిన్ ను ఎలక్షన్ కమిషన్ బ్యాన్ చేసింది. వెంటనే చౌకీదార్ చోర్ హై ప్రకటన క్�
జగ్గారెడ్డి అలియాస్ తూర్పు జయప్రకాష్ రెడ్డి.. హాట్హాట్ కామెంట్స్తో ఎప్పుడూ వార్తల్లో ఉండే కాంగ్రెస్ లీడర్. కేసీఆర్తో ఢీ అంటే ఢీ అన్న నాయకుడు. ఇంతటి స్పీడున్న ఈ లీడర్.. ఇటీవల కాస్త వెనక్కి తగ్గారనిపిస్తోంది. గతానికి భిన్నంగా వ్యవహరిస్తున
ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు..ఫతేపుర్ సిక్రి అభ్యర్థి రాజ్ బబ్బర్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాజావల్లభ్ జూనియర్ కాలేజీలోని పోలింగ్ బూత్ లో రాజ్ బబ్బర్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం అక్కడ విలేకరులతో మాట్లాడు�
ఛత్తీస్గఢ్లోని కవర్దాలో స్థానిక కాంగ్రెస్ కార్యకర్తలు సరికొత్త ప్రచారానికి తెరలేపారు. ఓ పాడి గేదెపై… ‘మా మాట వినండి. ఈ సారికి కాంగ్రెస్ను ఎన్నుకోండి. కాంగ్రెస్కే ఓటేయండి’ అనే అర్థం వచ్చేలా హిందీలో రాశారు. తర్వాత పలుపు తాడు విప్పేసి �
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లోక్సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా సాధ్వి ప్రగ్యా సింగ్ ఠాకూర్ పేరు ఖారారైంది.బుధవారం(ఏప్రిల్-17,2019)ఉదయం బీజేపీ సీనియర్ నేతలను కలిసి ఆమె ఆ పార్టీలో చేరారు.అయితే ఈ రోజు మధ్యాహ్నామే మధ్యప్రదేశ్ లోని నాలుగు ల�
కాంగ్రెస్ పార్టీపై ప్రధాని మోడీ మరోసారి నిప్పులు చెరిగారు.లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం(ఏప్రిల్-17,2019) గుజరాత్ రాష్ట్రంలోని ఆనంద్ లో బీజేపీ నిర్వహించిన బహిరంగ సభలో మోడీ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలు గుప్�