Home » Congress
తెలంగాణలో పోలింగ్ ప్రారంభమైంది. గురువారం(ఏప్రిల్ 11,2019) ఉదయం 11గంటలకు పోలింగ్ మొదలైంది. తెలంగాణ వ్యాప్తంగా 17 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. 17 లోక్సభ బరిలో 443 మంది అభ్యర్థులు ఉన్నారు. అత్యధికంగా నిజామాబాద్లో 185 మంది పోటీలో ఉండగా… అతి
మల్కాజ్ గిరి లోక్ సభ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రేవంత్ రెడ్డిపై మేడ్చల్ జిల్లాకు చెందిన సుశాంత్ రెడ్డి, నితీష్ అనే ఇద్దరు యువకులు ఈసీకి ఆధారాలతో సహా కంప్లెయింట్ చేశారు
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు రాహుల్ గాంధీ అమేథిలో నామినేషన్ దాఖలు చేశారు.
నరేంద్రమోడీ మరోసారి భారత ప్రధాని కావాలని కోరుకుంటున్నానన్నారు పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్.
సార్వత్రిక ఎన్నికల వేళ.. గుజరాత్ లో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. ప్రముఖ కాంగ్రెస్ ఓబీసీ నేత, రాధాన్ పూర్ ఎమ్మెల్యే అల్పేష్ థాకూర్ పార్టీకి రాజీనామా చేసినట్టు సమాచారం.
సీనియర్ పొలిటిషయన్, కేరళ కాంగ్రెస్(M)చైర్మన్ కేఎమ్ మణి(86) కన్నుమూశారు.కొంతకాలంగా ఛాతీ సంబంధ వ్యాధితో బాధపడుతున్న ఆయన మంగళవారం(ఏప్రిల్-9,2019)కొచ్చిలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో తుది శ్వాస విడిచారు.1965లో పాలా నియోజకవర్గం నుంచి ప్రారంభమైన ఆయన రాజక�
ప్రధానమంత్రి నరేంద్రమోడీకి మరోసారి ఓపెన్ ఛాలెంజ్ విసిరారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ.తనను తాను అవినీతిరహితుడిగా చెప్పుకుంటున్న మోడీ తనతో బహిరంగ చర్చకు సిద్దమా అని మంగళవారం(ఏప్రిల్-9,2019) రాహుల్ ప్రశ్నించారు.ప్రధానిజీ.. అవినీతిపై నాత�
దేశ రాజధాని ఢిల్లీలో ఎర్రకోటపై గులాబీ జెండా ఎగరేస్తామని టీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి వినోద్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు.
ఎన్నికల సమయాన మధ్యప్రదేశ్లో భారీ స్కామ్ బయటపడింది. రూ.281 కోట్ల మేర నగదు సమీకరణ స్కామ్ జరిగినట్టు ఐటీశాఖ తెలిపింది.
ఈవీఎమ్ మిషన్ల ట్యాంపరిగింక్ కు బీజేపీ పాల్పడకపోతే ఉత్తరప్రదేశ్ లో మహాకూటమి ఘనవిజయం సాధిస్తుందని బీఎస్పీ అధినేత్రి మాయావతి అన్నారు.లోక్ సభ ఎన్నికల సందర్భంగా ఆదివారం(ఏప్రిల్-7,2019)షహరాన్ పూర్ జిల్లాలోని దేవ్ బంద్ లో బీఎస్పీ-ఎస్పీ-ఆర్ఎల�