Congress

    కాంగ్రెస్ పై ఈసీకి ప్రకాష్ రాజ్ కంప్లెయింట్

    April 17, 2019 / 03:38 PM IST

     కాంగ్రెస్ పార్టీపై ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేశారు ప్రముఖ సీనీ నటుడు, బెంగళూరు సెంట్రల్ లోక్ సభ స్థానం నుంచి ఇండిపెంటెంట్ గా  పోటీ చేస్తున్న ప్రకాశ్ రాజ్.బెంగళూరు సెంట్రల్ నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి రిజ్వాన్ అర్షద్‌ తో ఉ�

    నవ్వలేక చస్తారు : రాహుల్ ని ఓ ఆట ఆడుకున్న కురియన్

    April 17, 2019 / 12:50 PM IST

    కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి నోబెల్ సహన బహుమతి ఇవ్వాలని సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు కోరుతున్నారు.రాహుల్ కి ఇంత సహనం ఎక్కడినుంచి వచ్చిందబ్బా అని ఫన్నీగా సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు.ఎంత కోపం వచ్చేలా చేసిన కూల్ గా ఉన్న ర�

    కాంగ్రెస్ నా కులాన్ని అవమానించింది

    April 17, 2019 / 10:40 AM IST

    వెనుక‌బ‌డిన సామాజిక వ‌ర్గానికి చెందిన మోడీ వ‌ర్గీయులను కాంగ్రెస్ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ  అవ‌మానిస్తున్నార‌ని  ప్ర‌ధాని మోడీ ఆరోపించారు.మహారాష్ట్రలోని అక్లుజ్ లో బుధవారం(ఏప్రిల్-17,2019)  ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న మోడీ మాట్లాడుతూ…

    టీమిండియా క్రికెటర్ తండ్రి రాజకీయాల్లోకి..

    April 14, 2019 / 02:54 PM IST

    లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా సెలబ్రిటీలతో ప్రచారం చేయిస్తున్న రాజకీయ పార్టీలు.. క్రికెటర్లపై కన్నేశాయి. వారి క్రేజ్‌ను సొంతం చేసుకోవాలనే యోచనలో ఇప్పటికే  బీజేపీ కండువా కప్పి టీమిండియా మాజీ క్రికెటర్ గౌతం గంభీర్‌ను పార్టీలో చేర్చుకుంది. బీ�

    మోడీ వెంట తెచ్చిన బ్లాక్ బాక్స్ లో ఏముంది : కర్ణాటక కాంగ్రెస్ డిమాండ్ 

    April 14, 2019 / 12:11 PM IST

    బెంగుళూరు: ప్రధానమంత్రి  మోడీ ఇటీవల కర్ణాటకలోని చిత్రదుర్గకు ఎన్నికల ప్రచారానికి వచ్చారు. మోడీ వచ్చిన హెలికాప్టర్ లోంచి నలుపు రంగుతో ఉన్న ఒక ట్రంకు పెట్టెను ముగ్గురు వ్యక్తులు ఒక ప్రయివేటు వాహనంలోకి ఎక్కించి తీసుకెళ్లిపోయారు. ఇదంతా కె

    ఆ పార్టీలకు ఓటేసి వృథా చేయొద్దు : మమత

    April 13, 2019 / 01:56 PM IST

    పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ సీపీఎం, కాంగ్రెస్ పార్టీలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ రెండు పార్టీలకు ఎన్నికల్లో ఓటు వేసి ప్రజలు తమ ఓటును వృథా చేసుకోవద్దని సూచించారు.

    తమిళనాడు పాలన తమిళనాడు నుంచే : స్టాలిన్ సీఎం అవుతారు

    April 12, 2019 / 12:16 PM IST

    లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం(ఏప్రిల్-12,2019)తమిళనాడు లో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పర్యటించారు.

    గాలి గ్యాంగ్ కి రాహుల్ అధ్యక్షుడు : ఈసీని కలిసిన కేంద్రమంత్రులు

    April 12, 2019 / 11:35 AM IST

    కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎలక్షన్ కోడ్ ఉపయోగించారని ఆరోపిస్తూ కేంద్రమంత్రులు నిర్మలా సీతారామన్, ముక్తార్ అబ్బాస్ నఖ్వీలు ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను కలిశారు.

    కాంగ్రెస్ ఎమ్మెల్సీలు టీఆర్ఎస్ లో విలీనం : సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్

    April 12, 2019 / 10:58 AM IST

    కాంగ్రెస్ ఎమ్మెల్సీలు టీఆర్ఎస్ లో విలీనం కావడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేశారు. న్యాయవాది మల్లేశ్వర్ రావు, బాలాజీ పిటిషన్ దాఖలు చేశారు. విలీనాన్ని ఆమోదిస్తూ శాసన మండలి విడుదల చేసిన బులెటిన్ నెం-9ను రద్దు చేయాలని పిటిషనర్లు కోరార�

    అప్పుడలా ఇప్పుడిలా : స్మృతి ఇరానీ డిగ్రీ పూర్తవ్వలేదంట

    April 12, 2019 / 09:28 AM IST

    కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ విద్యార్హతలు మరోసారి తెరపైకి వచ్చాయి. లోక్ సభలో అమేథీ నుంచి కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీపై పోటీకి దిగారు.

10TV Telugu News