Congress

    కాంగ్రెస్ నేతపై రాహుల్ ఫైర్ : దేశానికి క్షమాపణ చెప్పాల్సిందే

    May 13, 2019 / 12:52 PM IST

    1984 సిక్కు అల్లర్ల గురించి కాంగ్రెస్ నాయకుడు శామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలు పూర్తిగా తప్పు అని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. ఆయన తన వ్యాఖ్యలకు గాను దేశానికి క్షమాపణ చెప్పాలని అన్నారు.లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం(మే-13,201

    ప్రేమే గెలుస్తుంది :ఓటు వేసిన రాహుల్ గాంధీ

    May 12, 2019 / 04:49 AM IST

    కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఓటు వేశారు.ఢిల్లీలోని ఔరంగజేబ్ లేన్ లోని ఎన్ సీ సెకండరీ స్కూల్ లోని పోలింగ్ బూత్ లో  ఇవాళ(మే-12,2019)ఉదయం రాహుల్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.ఓటు వేసిన అనంతరం రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు.నోట్ల రద్దు,రై�

    ఓటు వేసిన షీలా దీక్షిత్

    May 12, 2019 / 03:54 AM IST

    ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్ ఓటు వేశారు.ఆదివారం(మే-12,2019)ఉదయం నిజాముద్దీన్(తూర్పు)లోని పోలింగ్ బూత్ లోఆమె తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.ఢిల్లీలోని అన్ని స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు.ప్రత్యర్థులకు �

    మాయావతిని ప్రేమిస్తా…రాహుల్ గాంధీ

    May 11, 2019 / 01:28 PM IST

    బీఎస్పీ అధినేత్రి మాయావతిని తాను ఓ నేషనల్ సింబల్ గా చూస్తానన్నారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ.తమ పార్టీ కాకపోయినప్పటికీ తాను ఆమెను అలాగే చూస్తానని రాహుల్ అన్నారు.దేశానికి ఆమె ఓ మెసేజ్ ఇచ్చారని, ఆమెను తాను గౌరవిస్తానని,ప్రేమిస్తానని

    నటించే పెళ్లి కూతురు వంటివారు మోడీ

    May 11, 2019 / 11:34 AM IST

     పని తక్కువ…..మాటలెక్కువ అని అర్ధం వచ్చేలా ప్రధాని మోడీని పనిచేస్తున్నట్టు నటించే పెళ్లికూతురుతో పోల్చారు కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ నవజ్యోత్ సింగ్ సిద్దూ.తక్కువ రోటీలు తయారు చేస్తూ…గాజులతో ఎక్కువ శబ్దం చేసే పెళ్లికూతురు వంటివ�

    టీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ నేతల దాడి

    May 10, 2019 / 10:39 AM IST

    పరిషత్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పీసీసీ ఛీఫ్ ఉత్తమ్‌ కుమార్ రెడ్డి సూర్యాపేట జిల్లాలో ప్రచారం చేసేందుకు రాగా ఆయనను అడ్డుకునేందుకు టీఆర్ఎస్ కార్యకర్తలు ప్రయత్నించారు.  దీంతో ఆగ్రహించిన కాంగ్రెస్ కార్యకర్తలు సభ వద్దకు వచ్చిన టీఆర్ఎస్ కార�

    కెనడా వ్యక్తిని INS సుమిత్రలోకి తీసుకెళ్లిన మోడీ

    May 10, 2019 / 08:35 AM IST

    దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ భారత యుద్ధ నౌక INS విరాట్ ను తన వ్యక్తిగత ట్యాక్సీలా వాడుకున్నారని,యుద్ధ నౌకను విహారయాత్ర కోసం ఉపయోగించుకున్నారని,అందులో విదేశీయులను రాజీవ్ తనతో తీసుకెళ్లారని ప్రధాని నరేంద్రమోడీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఫు�

    IAFని సొంత ట్యాక్సీలా వాడుకుంది మోడీనే!

    May 10, 2019 / 06:56 AM IST

    దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ భారత యుద్ధ నౌక INS విరాట్ ను తన వ్యక్తిగత ట్యాక్సీలా వాడుకున్నారని,యుద్ధ నౌకను విహారయాత్ర కోసం ఉపయోగించుకున్నారంటూ ప్రధాని నరేంద్రమోడీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఫుల్ సీరియస్ అయింది.మోడీ వ్యాఖ్యలను కాంగ్రెస్ తీ�

    షాకింగ్ రిప్లైతో స్మృతీ ముఖం వాడిపోయింది

    May 10, 2019 / 02:15 AM IST

    లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం(మే-8,2019) మధ్యప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బీజేపీ నాయకురాలు, కేంద్రమంత్రి స్మృతి ఇరానీకి గట్టి షాక్ తగిలింది.ప్రచారం సందర్భంగా అశోక్‌నగర్‌లో ప్రజలను ఉద్దేశించి స్మృతి మాట్లాడుతూ… కాంగ్రె�

    రాహుల్ తో సమావేశమైన చంద్రబాబు

    May 8, 2019 / 05:23 AM IST

    కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. బుధవారం (మే-8,2019) ఉదయం ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు రాహుల్ నివాసంలో ఆయనతో సమావేశమయ్యారు.తాజా రాజకీయ పరిస్థితులు , ఐదు దశల ఎన్నికల పోలింగ్ సరళిపై వీరి�

10TV Telugu News