Home » Congress
త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగనున్న రాజస్థాన్ లో తమ రాజస్థాన్లో తమ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరడంపై బీఎస్పీ అధినేత్రి మాయావతి ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ఏమాత్రం నమ్మదగిన పార్టీ కాదని, విశ్వాసఘాతుకానికి పాల�
సెప్టెంబర్ 17వ తేదీ తన 69వ జన్మదినం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ సొంత రాష్ట్రమైన గుజరాత్కు వెళ్లారు. సర్దార్ సరోవర్ డ్యాం వద్ద ఉన్న నర్మద నదీ దేవతకు చేసిన పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇటువంటి ప్రాజెక్టు ప్రపంచంలోనే ఎక్కడా �
తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ అసెంబ్లీ ఉప ఎన్నికకు అభ్యర్ధిని ప్రకటించింది కాంగ్రెస్. తెలంగాణా పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య, కోదాడ మాజీ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డిని హుజూర్ నగర్ కాంగ్రెస్ అభ్యర్థిగా
నాలుగు రోజుల విరామం తర్వాత తెలంగాణ అసెంబ్లీ మళ్లీ సమావేశమవుతోంది. అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం వరుస సెలవులు రావడంతో వాయిదా పడిన సభ...
హిందూ వ్యతిరేకులే భారత దేశాన్ని చెడగొడుతున్నారని మోడీ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ ఖండించింది. మధుర వేదికగా బహిరంగ సభలో పాల్గొన్న మోడీ హిందువులంటే భయపడే వాళ్లే భారత్ను చెడగొడుతున్నారని వ్యాఖ్యానించారు. ఈ సంచలన వ్యాఖ్యలపై తీవ్ర వ్యతిరేకత�
పార్టీ మారుతున్నారు అనే వార్తలపై కాంగ్రెస్ నేత, పీజేఆర్ తనయుడు విష్ణువర్ధన్ రెడ్డి స్పందించారు. పార్టీ మారుతున్నట్టు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను ఆయన ఖండించారు.
బెంగళూరు : మనీ లాండరింగ్ కేసులో మంగళవారం సెప్టెంబర్ 3వ తేదీ సాయంత్రం అరెస్టయిన కర్ణాటక మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత డికె శివకుమార్ను 14 రోజుల పాటు తమ కస్టడీకీ ఇవ్వాలని ఈడీ అధికారులు చేసిన విజ్ఞప్తిని ఢిల్లీ ట్రయల్ కోర్టు తోసిప�
కర్నాటకలో టెన్షన్. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి అయిన డీకే శివకుమార్ అరెస్ట్ కు నిరసనగా కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనలకు పిలుపునిచ్చారు. ధర్నాలు, నిరసనలు చేపట్టారు. రోడ్లు బ్లాక్ చేశారు. బీజేపీ కక్ష సాధింపు అంటూ వాయిస్ వినిపించారు కాంగ్
కర్ణాటక కాంగ్రెస్ సీనియర్ నాయకుడు,మాజీ మంత్రి డీకే శివకుమార్ ని ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్(PMLA)కింద ఆయనను అరెస్ట్ చేశారు. 8.83 కోట్ల మనీలాండరింగ్ కేసులో సంబంధం ఉందని ఆయనపై ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. గ�
టీఆర్ఎస్ నాయకులు…మాజీ మంత్రి, దుబ్బాక మాజీ ఎమ్మెల్యే చెరుకు ముత్యంరెడ్డి కన్నుమూశారు. గతకొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మరణించారు. ముత్యం రెడ్డి స్వగ్రామం సిద్దిపేట జిల్లా తొగుట మండ�