Home » Constituencies
పార్టీ మారిన ఎమ్మెల్యేలను ఎట్టి పరిస్థితుల్లో తిరిగి చేర్చుకోవద్దని క్యాడర్ నుంచి కారు పార్టీ అధిష్టానంపై ప్రెజర్ ఉందంట.
కొత్తగా ఏర్పడే మన్యం జిల్లాలో పాలకొండ, కురుపాం, పార్వతీపురం, సాలూరు కలిపి మొత్తం 4 నియోజకవర్గాలు. రెవెన్యూ డివిజన్లు పాలకొండ(6),పార్వతీపురం(10) కలిపి మొత్తం 16 మండలాలు ఉన్నాయి.
తెలంగాణలో మరికాసేపట్లో కీలక పోరు ప్రారంభంకానుంది. తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ప్రచారంతో ఊదరగొట్టిన అభ్యర్థుల భవితవ్యాన్ని బ్యాలేట్ బాక్సుల్లో నిక్షిప్తం చేయనున్నారు ఓటర్లు. పట్టభద్రుల కోటాలో హైదరాబాద్-రంగారెడ్డి-మహ
తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాల పెంపుపై కొనసాగుతోన్న సస్పెన్స్కు తెరపడుతోంది. నియోజకవర్గాల పునర్విభజన చేసే అవకాశం లేదని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్రెడ్డి తేల్చారు. దీంతో ఇక గడువు ప్రకారమే అసెంబ్లీ నియోకవర్గాల పునర్విభజన జరిగ�
పౌరసత్వ చట్టం ఎట్టిపరిస్థితుల్లోనూ అమలుచేసి తీరాలన్న పట్టుదలతో ఉన్న మోడీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. తమ పార్టీకి చెందిన 303మంది ఎంపీలకు బీజేపీ కీలక ఆదేశాలను జారీ చేసింది. బీజేపీ ఎంపీలందరూ తమ నియోజకవర్గాల్లో పొరుగుదేశాల నుంచి వచ్చి శర�
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సరళిపై వరుసగా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్న టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ(మే 4వ తేదీ) రాజమండ్రి పార్లమెంట్ పరిధిలోని నేతలతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. మంగళగిరిలోని హ్యాపీ రిసార్ట్స్లో సమీక్షలు నిర్వహిస�
గజరాజులు ఎన్నికల సంఘానికి సవాల్ విసురుతున్నాయి. దీంతో ఎన్నికల అధికారులు అటవీ శాఖ అధికారులతో చర్చలు జరుపుతున్నారు. అసలు విషయం ఏమిటంటే..
కొద్ది రోజుల్లో మండలి ఎన్నికలు జరుగనున్నాయి. మెదక్ – నిజామాబాద్ – ఆదిలాబాద్ – కరీంనగర్ పట్టభద్రులు / ఉపాధ్యాయ శాసన మండలి నియోజకవర్గాలతో పాటు వరంగల్ – ఖమ్మం – నల్గొండ ఉపాధ్యాయ శాసనమండలి నియోజకవర్గానికి మార్చి 22వ తేదీన ఎన్నికలు జరుగున�