Constituencies

    By Polls: తెలంగాణలో ఆ పది సీట్లకు బైపోల్ రాబోతుందా?

    February 4, 2025 / 08:00 PM IST

    పార్టీ మారిన ఎమ్మెల్యేలను ఎట్టి పరిస్థితుల్లో తిరిగి చేర్చుకోవద్దని క్యాడర్‌ నుంచి కారు పార్టీ అధిష్టానంపై ప్రెజర్ ఉందంట.

    Ap New Districts : ఏపీలో 26 జిల్లాలు.. ముఖ్యపట్టణాలు, నియోజకవర్గాల వివరాలు

    January 26, 2022 / 12:34 PM IST

    కొత్తగా ఏర్పడే మన్యం జిల్లాలో పాలకొండ, కురుపాం, పార్వతీపురం, సాలూరు కలిపి మొత్తం 4 నియోజకవర్గాలు. రెవెన్యూ డివిజన్లు పాలకొండ(6),పార్వతీపురం(10) కలిపి మొత్తం 16 మండలాలు ఉన్నాయి.

    తెలంగాణలో కీలక పోరు.. ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధం

    March 14, 2021 / 08:05 AM IST

    తెలంగాణలో మరికాసేపట్లో కీలక పోరు ప్రారంభంకానుంది. తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ప్రచారంతో ఊదరగొట్టిన అభ్యర్థుల భవితవ్యాన్ని బ్యాలేట్‌ బాక్సుల్లో నిక్షిప్తం చేయనున్నారు ఓటర్లు. పట్టభద్రుల కోటాలో హైదరాబాద్-రంగారెడ్డి-మహ

    ఆశలు ఆవిరి : ఇప్పట్లో నియోజకవర్గాల పునర్విభజన లేనట్లే

    February 29, 2020 / 04:27 AM IST

    తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాల పెంపుపై కొనసాగుతోన్న సస్పెన్స్‌కు తెరపడుతోంది. నియోజకవర్గాల పునర్విభజన చేసే అవకాశం లేదని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి తేల్చారు. దీంతో ఇక గడువు ప్రకారమే అసెంబ్లీ నియోకవర్గాల పునర్విభజన జరిగ�

    శరణార్థులను మీరే గుర్తించండి : బీజేపీ ఎంపీలు,ఎమ్మెల్యేలకు కీలక ఆదేశాలు

    December 17, 2019 / 12:41 PM IST

    పౌరసత్వ చట్టం ఎట్టిపరిస్థితుల్లోనూ అమలుచేసి తీరాలన్న పట్టుదలతో ఉన్న మోడీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. తమ పార్టీకి చెందిన 303మంది ఎంపీలకు బీజేపీ కీలక ఆదేశాలను జారీ చేసింది. బీజేపీ ఎంపీలందరూ తమ నియోజకవర్గాల్లో  పొరుగుదేశాల నుంచి వచ్చి శర�

    జనసేన ప్రభావం ఎక్కువగానే ఉంది: టీడీపీ ఎంపీ అభ్యర్ధి మాగంటి రూప

    May 4, 2019 / 07:30 AM IST

    ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సరళిపై వరుసగా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్న టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ(మే 4వ తేదీ) రాజమండ్రి పార్లమెంట్ పరిధిలోని నేతలతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. మంగళగిరిలోని హ్యాపీ రిసార్ట్స్‌లో సమీక్షలు నిర్వహిస�

    ఈసీకి గజరాజుల సవాల్ : అటవీ శాఖతో చర్చలు 

    April 2, 2019 / 09:18 AM IST

    గజరాజులు ఎన్నికల సంఘానికి సవాల్ విసురుతున్నాయి. దీంతో ఎన్నికల అధికారులు అటవీ శాఖ అధికారులతో చర్చలు జరుపుతున్నారు. అసలు విషయం ఏమిటంటే..

    మండలి ఎన్నికల లీవు : అందరికీ కాదు..వారికే

    March 14, 2019 / 03:20 AM IST

    కొద్ది రోజుల్లో మండలి ఎన్నికలు జరుగనున్నాయి. మెదక్ – నిజామాబాద్ – ఆదిలాబాద్ – కరీంనగర్ పట్టభద్రులు / ఉపాధ్యాయ శాసన మండలి నియోజకవర్గాలతో పాటు వరంగల్ – ఖమ్మం – నల్గొండ ఉపాధ్యాయ శాసనమండలి నియోజకవర్గానికి మార్చి 22వ తేదీన ఎన్నికలు జరుగున�

10TV Telugu News