Home » continues
తెలంగాణలో ఆర్టీసీ సమ్మె రెండో రోజు కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. బస్సులు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం విధించిన డెడ్లైన్ ముగిసేసరికి దాదాపు 50 వేల మంది ఉద్యోగుల్లో 160 మంద�
గోదావరిలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. సెప్టెంబర్ 15 నుంచి కొనసాగుతున్నాయి. సెప్టెంబర్ 20వ తేదీ శుక్రవారం తాజాగా మరో మృతదేహం లభ్యమైంది. దేవీపట్నం దగ్గర ఓ మహిళ మృతదేహాన్ని గుర్తించారు. దీంతో ఇప్పటివరకు వెలికితీసిన మృతదేహాల సంఖ్య 37కు చేరగా �
మంచుచరియలు విరిగిపడటంతో ఐటీబీపీకి చెందిన ఆరుగురు జవాన్లు మృతి చెందారు. మరో ఐదుగురు జవాన్లు మంచు చరియల కింద కూరుకుపోయారు. హిమాచల్ ప్రదేశ్ లోని కిన్నౌర్ జిల్లాలోని నంగ్య ప్రాంతంలో బుధవారం(ఫిబ్రవరి-20,2019) మధ్యాహ్నా సమయంలో ఈ ఘటన జరిగింది. ప్ర�
చలి పులి మళ్లీ పంజా విసిరింది. హైదరాబాద్ లో చలి తీవ్రత కొనసాగుతోంది.