convict

    మంచి ప్రవర్తన ఉన్న దోషికి ఉరిశిక్ష వద్దు…సుప్రీంకోర్టు అదిరిపోయే సమాధానం

    January 23, 2020 / 04:35 PM IST

    ఉరిశిక్ష విధించబడ్డ ఖైదీలను మంచి ప్రవర్తన కారణంగా మరణశిక్ష నుంచి దోషులను వదిలిపెట్టే పాజిబులిటీపై ఇవాళ సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఏడుగరు కుటుంబసభ్యులను చంపిన కేసులో ఉరిశిక్ష విధించిన ఓ మహిళ,ఆమె ప్రియుడు తమకు విధించిన ఉరిశిక్ష

    అఫ్జల్ గురూని బలిపశువుని చేశారు..అలియా భట్ తల్లి వివాదాస్పద వ్యాఖ్యలు

    January 21, 2020 / 10:47 AM IST

    2001లో ఢిల్లీలోని భారత పార్లమెంట్ పై దాడి కేసులో దోషిగా తేలిన అఫ్జల్ గురూని ఫిబ్రవరి-9,2013న తీహార్ జైళ్లో ఉరి తీసిన విషయం తెలిసిందే. అయితే అఫ్జల్ గురూ ఉరిపై బాలీవుడ్ బ్యూటీ అలియా భట్‌ తల్లి సోనీ రజ్దాన్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అఫ్జల్‌ గురూన�

    మైనర్ అంటూ నిర్భయ దోషి పిటిషన్…కొట్టేసిన సుప్రీం

    January 20, 2020 / 12:04 PM IST

    దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ కేసులో తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్న నలుగురు దోషుల్లో ఒకడైన పవన్‌ కుమార్‌ గుప్తా ఫైల్ చేసిన పిటిషన్‌ ను సోమవారం(జనవరి-20,2020)సుప్రీం కోర్టు కొట్టివేసింది. నిర్భయ ఘటన సమయంలో తాను మైనర్‌ అని పవన్‌ పిటి�

    దొరికాడు : ముంబై బాంబు పేలుళ్ల సూత్రధారి అరెస్ట్

    January 17, 2020 / 03:11 PM IST

    ముంబై పేలుళ్ల సూత్రధారి జీలీస్ అన్సారీ దొరికాడు. జలీల్ అన్సారీని పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్ లోని ఓ మసీదు నుంచి బయటకు వస్తుండగా అన్సారీని

    నిర్భయ కేసు…క్షమాబిక్ష పిటిషన్ తిరస్కరించిన రాష్ట్రపతి

    January 17, 2020 / 07:16 AM IST

    నిర్భయ దోషుల ఉరికి లైన్ క్లియర్ అయింది. నిర్భయ కేసులోని నలుగురు దోషుల్లో ఒకరైన ముఖేష్‌ సింగ్‌ పెట్టుకున్న క్షమాభిక్ష దరఖాస్తును రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ తిరస్కరించారు. ముఖేశ్‌ సింగ్‌ క్షమాభిక్ష అర్జీని నిన్న ఢిల్లీ లెఫ్టినెంట్‌ �

    పెరోల్ పై బయటికొచ్చి…అదృశ్యమైన Dr Bomb

    January 17, 2020 / 06:12 AM IST

    1993ముంబై వరుస బాంబు పేలుళ్ల కేసులో దోషి అయిన 68ఏళ్ల జలీస్ అన్సారీ అదృశ్యమయ్యాడు. పెరోల్ పై ఉన్న అతడు గురువారం(జనవరి-16,2020)ఉదయం నుంచి కన్పించకుండా పోయినట్లు అధికారులు తెలిపారు. లైఫ్ టర్మ్ శిక్ష అనుభవిస్తున్న జలీస్ అన్సారీ ముంబైలోని  అగ్రిపాడా �

    నిర్భయ దోషి పిటిషన్ ను రాష్ట్రపతికి పంపిన హోంశాఖ

    January 17, 2020 / 05:51 AM IST

    నిర్భయ దోషులకు ఉరిశిక్షపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. నిర్భయ కేసులో తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్న నలుగురు దోషుల్లో ఒకడైన ముఖేష్ కుమార్ పెట్టుకున్న క్షమాబిక్ష పిటిషన్ పు ఇవాళ(జనవరి-17,2020)కేంద్రహోంశాఖ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు పంపిం

    మైనర్ అంటూ నిర్భయ దోషి పిటిషన్ : కొట్టేసిన కోర్టు…లాయర్ కు జరిమానా

    December 19, 2019 / 11:54 AM IST

    నిర్భయ కేసులోని దోషులు తమ ఉరిశిక్ష అమలు ఆలస్యం చేయడానికి జిత్తుల మారి తెలివితేటలు వాడుతున్నారు. చట్టాల్లోని లొసుగుల్ని అడ్డంపెట్టుకుని రోజుకో పిటిషన్‌తో ముందుకొస్తున్నారు. ఒక్కొక్కరుగా రివ్యూ పిటిషన్లు వేయడం మొదలు ఇవాళ ఢిల్లీ హైకోర్టు�

    ఢిల్లీ గాలే చంపేస్తుంది…ఇంక ఉరి దేనికి : సుప్రీంలో నిర్భయ దోషి పిటిషన్

    December 10, 2019 / 11:30 AM IST

    ఢిల్లీలోని వాయు కాలుష్యం,నీటి కాలుష్యం కారణంగా తమ ఆయుష్షు ఎలాగో తగ్గిపోతూ ఉందని,కాబట్టి తమను ఉరి తీయకుండా వదిలేయాలని నిర్భయ కేసులోని దోషల్లో ఒకడు సుప్రీంకోర్టుని వేడుకున్నాడు. తనకు విధించిన శిక్షను పున:సమీక్షించాలంటూ దోషుల్లో ఒకడైన అక్

    నిర్భయ దోషికి క్షమాబిక్ష పెట్టొద్దు… రాష్ట్రపతికి ప్రభుత్వం సిఫార్సు

    December 6, 2019 / 10:36 AM IST

    2012 డిసెంబర్ లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ కేసులో ప్రస్తుతం జైళ్లో ఉన్న నలుగురు దోషుల్లో ఒకరు పెట్టుకున్న క్షమాబిక్ష అభ్యర్థనను తిరస్కరించాలని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు కేంద్రప్రభుత్వం సిఫార్సు చేసింది. నిర్భయ కేసులో ఒ

10TV Telugu News