-
Home » Cool
Cool
వారెవ్వా.. ఎండాకాలంలో మీ ఇంటిని కూల్ కూల్గా ఉంచే సింపుల్ టెక్నిక్స్ ఇవిగో..!
ఉదయం 11 గంటల తర్వాత ఇంట్లోకి ఎక్కువగా వేడిగాలులు వస్తుంటాయి. ఈ సమయంలో హీట్ నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే ఎక్కువగా కర్టెన్స్ వాడాలి.
Summer Heat : వేసవిలో ఎండవేడి నుండి శరీరం చల్లబడాలంటే?…
వేసవి కాలంలో తీసుకోవాల్సిన ద్రవాల్లో మజ్జిగ కూడా ఒకటి. రోజులో తగినన్ని ఎక్కువ సార్లు మజ్జిగ తాగటం వల్ల శరీరం చల్లబడుతుంది.
Plantation House : ఇలా చేస్తే హాట్ సమ్మర్లోనూ ఇల్లు సల్లగా ఉంటుంది… మీరూ ట్రై చేయండి మరి..
ఆ దంపతులు.. వినూత్నంగా ఆలోచించారు. ఇంటి పెరటిని సుందరంగా తీర్చిదిద్దారు. ప్లాస్టిక్, మట్టి, పింగాణీ కుండీల్లో రకరకాల మొక్కలు పెంచుతున్నారు.
ఏపీ, తెలంగాణకు అలర్ట్.. మరో రెండు రోజులు వర్షాలు
rain alert for ap, telangana: ఉపరితల ఆవర్తనం, ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండు రోజుల పాటు తెలంగాణలోని పలు ప్రాంతాలు, ఏపీలోని ఉత్తర కోస్తా, రాయలసీమలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే
గరం గరం పిజ్జా చల్లగా అయ్యేందుకు ఏం చేశాడో తెలుసా
hot pizza under cold water : వేడి వేడి పదార్థాలు తినడం కొంతమందికి అలవాటు. కానీ..మరికొంతమందికి అలా తినడం కష్టంగా ఉంటుంది. చల్లగా అయ్యేంత వరకు వెయిట్ చేసి నోట్లో వేసుకుంటుంటారు. కానీ..ఓ వ్యక్తి వేడిగా ఉన్న పిజ్జాను తినేందుకు చేసిన ఓ పని నెట్టింట్లో వైరల్ గా మారి�
నితీశ్ కుమార్ ర్యాలీలో ‘లాలూ జిందాబాద్’ నినాదాలు, తిక్కరేగేసరికి…
Nitish Kumar:బీహార్ సీఎం Nitish Kumarకు మరోసారి అవమానం జరిగింది. ఎన్నికల ర్యాలీ చేస్తుండగా లాలూ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. అవి విన్న ముఖ్యమంత్రి స్పీచ్ మధ్యలో ఆపేసి నినాదాలు చేస్తున్న వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఏం మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతు
తెలుగు రాష్ట్రాలకు వానగండం : హైదరాబాద్ లో భారీ వర్షాలు!
Heavy Rain Forecast : తెలంగాణ, ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం బలపడి తీవ్రవాయుగుండంగా మారే అవకాశముంది. 2020, అక్టోబర్ 12వ తేదీ సోమవారం రాత్రి నర్సాపురం – విశాఖపట్నం మధ్య తీరందాటే అవకాశం ఉంది. దీని ప్రభావంత
రూ.పది వేలకే Pocket AC.. నిమిషాల వ్యవధిలో కూలింగ్
మనం బయటకు వెళ్లినపుడు సూర్యుడి ఎండతో పోరాడాల్సి వస్తుంది. అలాంటప్పుడు మనం అనుకుంటాం ఏసీ ఉంటే బాగుంటుందని. శరీరం చల్లబడితే బాగుండు అనుకుంటాం. అందుకే సోనీ కంపెనీ అలాంటి ప్రొడక్ట్ నే సిద్ధం చేసింది. దానినే రియోన్ పోకెట్ అంటారు. పోకెట్ సైజ్డ్ ఎ�
చలి చంపేస్తోంది : 118 ఏళ్ల తర్వాత ఢిల్లీలో అత్యల్ప ఉష్ణోగ్రత
ఉత్తర భారతం చలితో గజ గజ వణికిపోతోంది. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. 118 ఏళ్ల తర్వాత అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవవ్వడం ఇది
ప్రధాని మోడీకి సూర్యగ్రహణం కనిపించలేదట.!
ఈరోజు సూర్య గ్రహణం సంభవించింది. దీన్ని చూసేందుకు ఎంతోమంది ఆసక్తి చూపారు. ఈ అరుదైన సూర్యగ్రహణాన్ని చూసేందుకు ప్రధాని నరేంద్రమోడీ కూడా యత్నించారు. దానికి తగిన ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. కానీ ప్రధాని మోడీకి సూర్యగ్రహణం కనిపించలేదట. దీనికి �