Home » corona bulletin
ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. కొత్త కేసులు భారీగా పెరిగాయి. రోజువారీ కేసుల్లో పెరుగుదల ఆందోళనకు గురి చేస్తోంది.
ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్యలో మళ్లీ పెరుగుదల కనిపిస్తోంది. ఇటీవల 100కి లోపే వచ్చిన కొత్త కేసులు మళ్లీ పెరిగాయి.
అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 26 కొత్త కేసులు నమోదు కాగా, గుంటూరు జిల్లాలో 15 కేసులు వెల్లడయ్యాయి. కర్నూలు, విజయనగరం జిల్లాల్లో కొత్త కేసులేవీ నమోదు కాలేదు. గడిచిన 24 గంటల్లో..
తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. రోజువారీ కేసులు స్వల్పంగా పెరిగాయి. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 38వేల 085..
ఏపీలో కరోనా వ్యాప్తి మరింత తగ్గింది. రోజువారీ కేసులు, మరణాల్లో తగ్గుదల కనిపించింది. గడిచిన 24 గంటల్లో 18వేల 788 కరోనా పరీక్షలు నిర్వహించగా..
24 గంటల వ్యవధిలో 183 మందికి కరోనా సోకింది. ఒక్కరు చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది.
ఏపీలో కరోనా కొత్త కేసులు భారీగా తగ్గాయి. గత 24 గంటల్లో కొత్తగా 127 కేసులు నమోదయ్యాయి. 18వేల 777 శాంపుల్స్ పరీక్షించారు. వీటిలో
శంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగింది. బుధవారం 10,197 కరోనా కేసులు నమోదు కాగా గురువారం 11,919 కరోనా కేసులు వెలుగుచూశాయి.
తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 39వేల 804 మందికి కరోనా పరీక్షలు చేయగా, 172 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అదే సమయంలో మరో ఇద్దరు కోవిడ్ తో మృతి చెందారు.
ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 37వేల 540 మందికి కరోనా పరీక్షలు చేయగా, 286 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది.