Home » corona bulletin
ఏపీలో కరోనా తగ్గుముఖం పట్టింది. కొత్త కేసుల సంఖ్య తగ్గింది. గడిచిన 24 గంటల వ్యవధిలో 28వేల 855 కరోనా పరీక్షలు చేయగా,
ఏపీలో గత 24 గంటల్లో 33వేల 437 మందికి కోవిడ్ టెస్టులు నిర్వహించగా 259 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.
ఏపీలో గడిచిన 24 గంటల్లో 32వేల 846 కరోనా పరీక్షలు నిర్వహించగా, 503 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 108 కొత్త కేసులు నమోదయ్యాయి. కృష్ణా జిల్లాలో 88, గుంటూరు
ఏపీలో కరోనావైరస్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. అయితే, ఒక్కోరోజు కేసుల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. తాజాగా, 700కి దిగువనే కేసులు నమోదైనా.. నిన్నటితో పోలిస్తే కేసులు పెరిగాయి.
ఏపీలో కరోనావైరస్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. అయితే, ఒక్కోరోజు కేసుల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. తాజాగా, 900కి దిగువనే కేసులు నమోదైనా.. నిన్నటితో పోలిస్తే స్వల్పంగా కేసులు ప
ఏపీలో కరోనా కొత్త కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. ప్రభుత్వం విధించిన కర్ప్యూ ఫలితాలిస్తోంది.
ఏపీలో కరోనా కేసులు కాస్త తగ్గాయి. కానీ మరణాలు మాత్రం ఆగడం లేదు. మరోసారి రాష్ట్రంలో వందకు పైగా కరోనా మరణాలు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 91వేల 629 నమూనాలను పరీక్షించగా.. 18వేల 767 మందికి పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. తాజా కేసులతో కలిసి ఇప్పటివరకు కరోనా
ఏపీలో కరోనా ప్రళయం కొనసాగుతోంది. కరోనా తీవ్రత ఏమాత్రం తగ్గడం లేదు. మరోసారి రికార్డు స్థాయిలో కేసులు, మరణాలు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 1,15,275 శాంపిల్స్ పరీక్షించగా, 18వేల 972 మంది కరోనా నిర్ధారణ అయ్యింది. మరో 71మంది
ఏపీలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. మరోసారి 3వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 33వేల 755 శాంపుల్స్ పరీక్షించగా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిన్న 31,892 శాంపిల్స్ పరీక్షించగా వారిలో కొత్తగా 2,765 మంది కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయినట్లు వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ లో తెలిపింది.