Home » Corona cases in AP
తెలుగు రాష్ట్రాలపై కరోనా పంజా
ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. చాలా రోజుల తర్వాత కేసుల సంఖ్య 500 దాటింది. గడిచిన 24 గంటల్లో 33,339 కరోనా శాంపిల్స్ పరీక్షించగా, 547 మందికి పాజిటివ్.
పది రోజుల క్రితమే నూతన విద్యాసంవత్సరం ప్రారంభమైంది. కానీ...పాఠశాలలకు వచ్చిన విద్యార్థులు కరోనా వైరస్ బారిన పడుతుండడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది.
ఏపీ రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పట్టడం లేదు. 24 గంటల వ్యవధిలో 2 వేల 209 మందికి కరోనా సోకింది. 22 మంది చనిపోయారు. ఈ మేరకు ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది.
సోమవారం ఏపీలో కరోనా కేసులు తగ్గాయి. గత 24 గంటల వ్యవధిలో 1,627 మందికి కరోనా సోకింది. 17 మంది మృతిచెందారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. ఏపీలో ప్రస్తుతం 21 వేల 748 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.
చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 12 మంది ఈ వైరస్ బారిన పడి చనిపోయారు. తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 1247 కరోనా కొత్త కేసులు వెలుగు చూశాయి. రాష్ట్రం లోని నమోదైన మొత్తం 18,36,348 పాజిటివ్ కేసులకు గాను 17,56,495 మంది డిశ్చార్జ్ అయ్యారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మెల్లిమెల్లిగా తోక ముడుస్తున్నట్లే కనిపిస్తోంది. గతంలో 20 వేలు, 10 వేలు పాజిటివ్ కేసులు నమోదవగా..ఇప్పుడు ఈ సంఖ్య 4 నుంచి 5 వేలకు చేరుకుంది. తాజాగా..24 గంటల్లో 4 వేల 872 కరోనా కేసులు నమోదయ్యాయి. 86 మంది చనిపోయారు.