Home » corona cases
ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. కొన్ని దేశాల్లో కోవిడ్ కేసులు మళ్ళీ క్రమంగా పెరుగుతున్నాయి.
దేశంలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది.. దేశంలో నమోదవుతున్న కేసుల్లో 70 శాతం కేసులు కేరళలోనే వెలుగుచూస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసుల సంఖ్య తగ్గింది. శనివారం 1145 కరోనా కేసులు నమోదైనట్లు హెల్త్ బులిటెన్ లో పేర్కొన్నారు.
ఏపీలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. రోజువారీ పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతుండటం ఆందోళనకు గురి చేస్తోంది. కొన్ని రోజులుగా తగ్గినట్లు కనిపించిన కరోనా కేసులు.. ఇప్పుడు క్రమంగా పెరుగు
దేశంలో కరోనావైరస్ మహమ్మారిపై కేంద్రం తాజాగా హెచ్చరికలు చేసింది. దేశంలో కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతోందని కేంద్రం తెలిపింది. వరుస పండుగల నేపథ్యంలో కీలక ప్రకటన చేసింది. ప్రజలను హెచ్చరి
గత రెండు రోజులుగా దేశంలో కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతోంది. బుధవారం 37,800 కరోనా కేసులు నమోదు కాగా గురువారం 42,263 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
కరోనా ఆసుపత్రిలో ఘోరప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు మంటలు వ్యాపించడంతో 10 మంది అక్కడికక్కడే మృతి చెందగా మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి.
కేరళలో కరోనావైరస్ మహమ్మారి విలయతాండవం చేస్తోంది. అక్కడ పాజిటివ్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 30వేల 196 పాజిటివ్ కేసులు నమోదవడం ఆందోళనకు గురి చేస్తోంది.
జనాలకు ఇప్పుడు బ్రేక్ త్రూ ఇన్ ఫెక్షన్ల భయం పట్టుకుంది. ఇజ్రాయిల్, అమెరికా లాంటి దేశాల్లో బ్రేక్ త్రూ ఇన్ ఫెక్షన్లు ఎక్కువగా ఉంటున్నాయి. బ్రేక్ త్రూ ఇన్ ఫెక్షన్ అంటే.. వ్యాక్సిన్..
బుధవారం దేశంలో కరోనా కేసులు పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 37, 875 కరోనా కేసులు నమోదయ్యాయి. కేరళలో అత్యధిక కరోనా కేసులు వెలుగుచూస్తున్నాయి.