Home » corona cases
ఏపీలో కరోనా కేసుల సంఖ్య స్థిరంగా కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 1,167 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. ఇక కరోనాతో ఏడుగురు మృతి చెందారు. కరోనా నుంచి నిన్న 1,487 మంది కోలుకున్నారు.
ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు, మరణాలు తగ్గుముఖం పడుతున్నాయని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. గతవారం మొత్తం 36 లక్షల కరోనా కేసులు నమోదైనట్లు పేర్కొంది.
తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య అదుపులోకి వచ్చింది. కేసులు 300లకు దిగువనే నమోదవుతున్నాయి.
ఏపీలో కరోనా కేసులు అదుపులోకి వచ్చాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 42,679 పరీక్షలు నిర్వహించగా.. 839 మందికి పాజిటివ్ గా నిర్దారణ అయింది.
తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య పూర్తిగా అదుపులోకి వచ్చింది. కొన్ని జిల్లాలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కావడం లేదు.
గత నాలుగు రోజులుగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. బుధవారం వరకు కరోనా కేసులు 30 వేలకు దిగువన నమోదుకాగా గురువారం నుంచి కరోనా కేసుల ఉదృతి పెరిగింది.
గత మూడు రోజులుగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. సోమవారం వరకు తగ్గుతూ వచ్చిన కేసుల సంఖ్య మంగళవారం నుంచి క్రమంగా పెరుగుతోంది.
దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. మంగళవారం 25,404 కరోనా కేసులు నమోదు కాగా బుధవారం 27,176 నమోదయ్యాయి. దీంతో దేశ వ్యాప్తంగా మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 3,51,087కి చేరింది.
దేశ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య తగ్గుతోంది. కానీ అదే సమయంలో ఈ మహమ్మారి బారిన పడుతున్న పదేళ్లలోపు చిన్నారుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
దేశంలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. వరుసగా రెండవరోజు 30 వేలకు దిగువన కేసులు నమోదయ్యాయి.