Home » corona cases
దేశంలో కొత్తగా నిన్న 15,823 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.
గత మూడు నెలలుగా తెలంగాణ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య తగ్గుతూ వస్తుంది. గడిచిన 24గంటల్లో 40,354 మందికి కరోనా నమూనా పరీక్షలు చేయగా.. కొత్తగా 183 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. జులై వరకు కరోనా కేసులు 2 వేలకు అటు ఇటుగా నమోదయ్యాయి. ఆ తర్వాత క్రమంగా తగ్గుతూ వచ్చాయి.
ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 45,818 కరోనా పరీక్షలు చేయగా.. 629 మందికి పాజిటివ్ నిర్దారణ అయింది.
భారత్ లో కరోనా వైరస్ తగ్గుముఖం పట్టింది. దేశంలో కరోనా పాజిటివ్ కేసులు స్వల్పంగా తగ్గాయి. దేశ వ్యాప్తంగా కొత్తగా 19,740 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడి 248 మంది మరణించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్యశాఖ ప్రకటించిన హెల్త్ బులెటిన్ ప్రకారం…ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 800 కరోనా కేసులు నమోదయ్యాయి.
దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 26,727 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ లో కరోనా ఉధృతి తగ్గినట్లు కనిపిస్తోంది. ఏపీలో బుధవారం పెరిగిన కరోనా కేసులు ఇవాళ మళ్లీ తగ్గాయి.
కరోనా మహమ్మారి దెబ్బకు విలవిలలాడిన ఇండియాకు ఇది బిగ్ రిలీఫ్ అనే చెప్పాలి. దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా 26,041 కేసులు నమోదయ్యాయి. మరో 27
ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా కేసుల సంఖ్య స్థిరంగా కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,184 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 11 మంది కరోనా బారిన పడి మృతి చెందారు.