Home » corona cases
ఆంధ్రప్రదేశ్లో నిన్న కొత్తగా 150 కోవిడ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ప్రకటించింది.
దేశంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతుంది. కొత్తగా 12,729 కరోనా కేసులు నమోదు కాగా.. కరోనా ప్రారంభం నుంచి ఇప్పటివరకు 3,43,33,754మంది కరోనా బారినపడ్డారు.
ఏపీలో గడచిన 24 గంటల్లో 36వేల 373 కరోనా పరీక్షలు నిర్వహించగా, 301 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 63 కొత్త కేసులు నమోదు కాగా
ఏపీలో గత 24 గంటల్లో 33వేల 437 మందికి కోవిడ్ టెస్టులు నిర్వహించగా 259 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.
దేశంలో కొత్తగా 10,423 కరోనా పాజిటివ్ కేసులు, 443 మరణాలు నమోదు అయ్యాయి. దేశంలో ఇప్పటివరకు 3,42,96,237 కేసులు, 4,58,880 మరణాలు నమోదు అయ్యాయి.
ఏపీలో కరోనా తగ్గుముఖం పట్టింది. కరోనా కొత్త కేసులు భారీగా తగ్గాయి. తాజాగా 220 కొత్త కేసులు నమోదయ్యాయి. గడిచిన 24గంటల
ఏపీలో కరోనా తగ్గుముఖం పట్టింది. కొత్త కేసులు తగ్గాయి. గడచిన 24 గంటల్లో 35వేల 054 మంది నమూనాలు పరీక్షించగా 349..
కరోనావైరస్ మహమ్మారి మరోసారి పంజా విసురుతోంది. కొత్త కేసులు, మరణాలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. నిత్యం 30 వేలకు పైగా కేసులు, వెయ్యి పైగా మరణాలతో ఆ దేశం విలవిల..
కరోనావైరస్ మహమ్మారి ఇంకా దేశాన్ని పూర్తిగా వీడలేదు. ఇంకా వేల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. వందల సంఖ్యలో మరణాలు వెలుగుచూస్తున్నాయి. వ్యాక్సిన్ వచ్చినా ఇంకా పూర్తిగా కరోనా
దేశంలో కరోనా కేసుల సంఖ్య ఓ రోజు పెరుగుతూ మరో తగ్గుతూ వస్తుంది. ఇక చాలా రాష్ట్రాల్లో 1000కి దిగువనే కరోనా కేసులు నమోదవుతున్నాయి.