Home » corona cases
దేశంలో కరోనా ప్రభావం క్రమంగా తగ్గుతుంది. శుక్రవారం దేశ వ్యాప్తంగా 11,106 కరోనా కేసులు నమోదు కాగా.. 459మంది మృతి చెందారు
ఏపీలో గడచిన 24 గంటల్లో 31వేల 473 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, 222 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. మరో ఇద్దరు కరోనాతో చనిపోయారు.
శంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగింది. బుధవారం 10,197 కరోనా కేసులు నమోదు కాగా గురువారం 11,919 కరోనా కేసులు వెలుగుచూశాయి.
దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 11,271 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన బులిటెన్లో పేర్కొంది.
తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 39వేల 804 మందికి కరోనా పరీక్షలు చేయగా, 172 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అదే సమయంలో మరో ఇద్దరు కోవిడ్ తో మృతి చెందారు.
దేశంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతుంది. శుక్రవారం దేశ వ్యాప్తంగా 267 రోజుల కనిష్టానికి కరోనా కేసులు చేరువయ్యాయి.
ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 37వేల 540 మందికి కరోనా పరీక్షలు చేయగా, 286 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది.
ఏపీలో కరోనా తగ్గుముఖం పట్టింది. కొత్త కేసుల సంఖ్య తగ్గింది. గడిచిన 24 గంటల వ్యవధిలో 28వేల 855 కరోనా పరీక్షలు చేయగా,
తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య స్థిరంగా కొనసాగుతుంది. గడిచిన 24 గంటల్లో 36,999 శాంపిల్స్ పరీక్షించగా 164 కరోనా కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.
ఆంధ్రప్రదేశ్లో నిన్న కొత్తగా 215 కోవిడ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ శనివారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.