Home » corona cases
గత నాలుగు రోజులుగా ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తుంది. గురువారం 570 కరోనా కేసులు నమోదు కాగా.. శుక్రవారం 470 కరోనా కేసులు నమోదయ్యాయి.
దేశ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతుంది. ఇక ఏపీలో మాత్రం కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతున్నాయి
ఏపీలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతుంది. గడిచిన 24గంటల్లో 41,820 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 493 కేసులు నిర్దారణ అయినట్లు రాష్ట్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది.
రాష్ట్రంలో కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. అయితే, ఒక్కోరోజు కేసుల్లో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. తాజాగా, కొత్త కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగింది. 500కి పైనే కేసులు..
దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. గడిచిన 25 గంటల్లో కొత్తగా 13,058 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
దేశంలో కరోనా ఉదృతి క్రమంగా తగ్గుతుంది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 15,981 పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ వెల్లడించింది.
దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి.. ఇక యాక్టివ్ కేసుల సంఖ్య కూడా చాలావరకు తగ్గింది. కరోనా మృతులు చాలావరకు తగ్గాయి.
కొత్త కేసులు, మరణాలు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. తాజాగా 31వేలకు పైగా కొత్త కేసులు నమోదవగా.. 986 మంది కరోనాతో చనిపోవడం ఆందోళనకు గురి చేస్తోంది.
రాష్ట్రంలో గత 24 గంటల్లో 40వేల 350 మందికి కోవిడ్ పరీక్షలు చేయగా, 540 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. మరో 10 మంది కొవిడ్ తో మృతి చెందారు. రాష్ట్ర వ్యాప్తంగా 557 మంది కరోనా నుంచి
కరోనాతో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను ఆర్ధికంగా ఆదుకునేందుకు కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.