Home » corona cases
దేశంలో కరోనా కేసులు మళ్లీ స్వల్పంగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 36,571 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి
దేశంలో కరోనా ఉదృతి కొనసాగుతుంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 32,937 మందికి కరోనా సోకింది. 417 మంది మృతి చెందారు
దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. రోజువారి కేసులు ఆదివారం స్వల్పంగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 36,083 కొత్త కరోనా కేసులు వెలుగు చూశాయి.
వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా సాగుతున్నా కరోనా మహమ్మారి ఉధృతి ఆగడం లేదు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. కొత్త కేసులు, మరణాలు గణనీయంగా పెరిగాయి. గడిచిన 24గంటల వ్యవధిలో ప్రపంచవ్యాప్తంగా 7లక్షల మంది కరోనా బారిన పడ్డా
ఏపీలో 24 గంటల వ్యవధిలో 1,869 మందికి కరోనా సోకింది. 18 మంది చనిపోయారు. ఈ మేరకు ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. ఏపీలో కరోనా ప్రారంభం నుంచి ఆగస్టు 11,2021 వరకు 13 వేల 582 మంది చనిపోయారు.
దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. శనివారం 38,628 పాజిటివ్ కేసులు నమోదవగా, ఆదివారం 39 వేలు దాటాయి. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 39,070 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,19,34,455కు చేరింది. ఇందులో 3,10,99,771 మంది బాధితులు కోలుకోగా, 4,06,822 క�
ఆంధ్రప్రదేశ్ లో కరోనా తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,908 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో 23 మంది మృతి చెందారు. 2,103 మంది వైరస్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. ఇక ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 19,80,258కు చేరింది.
దేశంలో 44,643 కరోనా కేసులు నమోదయ్యాయి. 464 మంది చనిపోయినట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. అత్యధిక కేసులు కేరళ రాష్ట్రంలో నమోదయ్యాయి
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. గత కొద్దిరోజులుగా నిత్యం 40 వేలపైనే కేసులు నమోదవుతున్నాయి. ఇక ఆదివారం 14,28,984 మందికి కోవిడ్ నిర్దారణ పరీక్షలు నిర్వహించగా.. 40,134 కొత్త కేసులు వెలుగుచూశాయి. అంతకు ముందురోజు 41,831 కరోనా కేసులు నమోదయ్యాయి.
దేశంతో కరోనా మహమ్మారి ఇంకా ముగియలేదని ఎయిమ్స్ డైరెక్టర్ రణ్ దీప్ గులేరియా అన్నారు. ఆదివారం జాతీయ మీడియాతో మాట్లాడిన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతి ఒక్కరు కోవిడ్ నిబంధనలు పాటించాలని కోరారు. సూపర్ స్ప్రెడర్ ఈవెంట్లను నియంత్రించాల్సిన అవసర