Home » corona cases
ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా రెండు సంవత్సరాలు పూర్తి చేయడం ఎంతో ఆనందంగా ఉందని రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు.
సోమవారంతో పోల్చుకుంటే మంగళవారం తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 767 కరోనా కేసులు వెలుగు చూశాయి. ఒక్క రోజులో 3 గురు చనిపోయారు. రాష్ట్రంలో ప్రస్తుతం 10 వేల 064 యాక్టివ్ కేసులుండగా..3 వేల 738 మంది మృతి చెందారు.
ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతుంది. గడిచిన 24 గంటల్లో 2,567 మందికి కరోనా సోకింది. 18 మంది మృతిచెందినట్లు ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది.
తెలంగాణ రాష్ట్రంలో గత 24 గంటల్లో 696 కరోనా కేసులు వెలుగు చూశాయి. ఒక్క రోజులో 6 గురు చనిపోయారు. రాష్ట్రంలో ప్రస్తుతం 10 వేల 148 యాక్టివ్ కేసులుండగా..3 వేల 735 మంది మృతి చెందారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 68 కరోనా కేసులు బయటపడ్డాయి. గడిచిన 24 గంటల్లో కరోనా ను�
ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతుంది. గడిచిన 24 గంటల్లో 1,578 మందికి కరోనా సోకింది. 22 మంది చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది.
తెలంగాణ రాష్ట్రంలో గత 24 గంటల్లో 465 కరోనా కేసులు వెలుగు చూశాయి. ఒక్క రోజులో 4 గురు చనిపోయారు. రాష్ట్రంలో ప్రస్తుతం 10 వేల 316 యాక్టివ్ కేసులుండగా..3 వేల 729 మంది మృతి చెందారు.
Andhra Pradesh Coronavirus : ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా కేసులు అదుపులోకి వచ్చినట్లుగా కనిపిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో 2 వేల 665 మందికి కరోనా సోకింది. 16 మంది చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. ఏపీలో ప్రస్తుతం 28 వేల 680 కరోనా యాక్టివ్ కే�
తెలంగాణ రాష్ట్రంలో గత 24 గంటల్లో 704 కరోనా కేసులు వెలుగు చూశాయి. ఒక్క రోజులో 5 గురు చనిపోయారు. రాష్ట్రంలో ప్రస్తుతం 10 వేల 726 యాక్టివ్ కేసులుండగా..3 వేల 725 మంది మృతి చెందారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 77 కరోనా కేసులు బయటపడ్డాయి.
ఏపీలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతుంది. గత 24 గంటల వ్యవధిలో 2 వేల 982 మందికి కరోనా సోకింది. 27 మంది చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది.
ఏపీలో కరోనా మంగళవారం కేసుల సంఖ్య పెరిగింది. తాజాగా…గత 24 గంటల వ్యవధిలో 3 వేల 042 మందికి కరోనా సోకింది. 28 మంది చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది.