Home » corona cases
ఏపీ ప్రభుత్వం విధించిన కర్ఫ్యూ ఆంక్షలు ఫలితాలు ఇస్తున్నాయి. కరోనా తీవ్రత క్రమంగా తగ్గుతోంది. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా దిగివస్తోంది.
కరోనా సెకండ్ వేవ్ తో ఉక్కిరిబిక్కిరి అయిన దేశానికి ఇది బిగ్ రిలీఫ్ అని చెప్పొచ్చు. దేశంలో కరోనా వైరస్ తీవ్రత క్రమంగా తగ్గుముఖం పడుతోంది. తాజాగా కొత్త కేసులు, మరణాల్లో భారీ తగ్గుదల కనిపించింది.
ఏపీ రాష్ట్రంలో కరోనా కేసులు ఇంకా నమోదవుతూనే ఉన్నాయి. తాజాగా...గత 24 గంటల వ్యవధిలో 4 వేల 250 మందికి కరోనా సోకింది. 33 మంది చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. ఏపీలో ప్రస్తుతం 44 వేల 773 యాక్టివ్ కేసులుండగా...12 వేల 599 మంది చనిప�
దేశంలో కరోనా తీవ్రత క్రమంగా తగ్గుముఖం పడుతోంది. కొన్ని రోజులుగా కొత్త కేసులు 50 వేల దగ్గరే నమోదవుతున్నాయి.
తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతుంది. పలు జిల్లాలో సింగిల్ డిజిట్ కేసులు నమోదవుతున్నాయి. హైదరాబాద్ లోనే కేసుల సంఖ్య వందకు పైగా ఉంది. మిగతా జిల్లాలో కరోనా కేసుల సంఖ్య చాలా తక్కువగా నమోదువుతుంది. మరణాలు కూడా అదుపులోకి వచ్చాయి.
జిల్లాల వారీగా కేసులు : అనంతపురం 224. చిత్తూరు 708. ఈస్ట్ గోదావరి 909. గుంటూరు 239. వైఎస్ఆర్ కడప 370. కృష్ణా 331. కర్నూలు 126. నెల్లూరు 212. ప్రకాశం 335. శ్రీకాకుళం 151. విశాఖపట్టణం 198. విజయనగరం 64. వెస్ట్ గోదావరి 591. మొత్తం : 4,458
ఏపీ రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా తగ్గిపోతున్నాయి. తాజాగా...గత 24 గంటల వ్యవధిలో 4 వేల 684 మందికి కరోనా సోకింది. 36 మంది చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది.
అనంతపురం 262. చిత్తూరు 472. ఈస్ట్ గోదావరి 743. గుంటూరు 273. వైఎస్ఆర్ కడప 160. కృష్ణా 368. కర్నూలు 126. నెల్లూరు 236. ప్రకాశం 357. శ్రీకాకుళం 180. విశాఖపట్టణం 251. విజయనగరం 80. వెస్ట్ గోదావరి 659. మొత్తం : 4,169
దేశ వ్యాప్తంగా కరోనా కారణంగా 1,167 మంది మృతి చెందారు. మరోవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతుంది. సోమవారం ఒకే రోజు 80 లక్షల మందికి వ్యాక్సిన్ వేశారు. ఇక అత్యధిక వ్యాక్సినేషన్ చేసిన మొదటి 5 రాష్ట్రాలు మహారాష్ట్ర, ఉత్తర్ ప్రదేశ్, గుజరాత్, రా�
24 గంటల్లో ఏపీ రాష్ట్రంలో 2 వేల 620 కరోనా కేసులు వెలుగు చూశాయి. 44 మంది చనిపోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 58 వేల 140 యాక్టివ్ కేసులు ఉండగా..12 వేల 363 మంది మృతి చెందారు.