Home » corona cases
అనంతపురం 386. చిత్తూరు 890. ఈస్ట్ గోదావరి 1098. గుంటూరు 309. వైఎస్ఆర్ కడప 307. కృష్ణా 441. కర్నూలు 127. నెల్లూరు 213. ప్రకాశం 387. శ్రీకాకుళం 396. విశాఖపట్టణం 176. విజయనగరం 155. వెస్ట్ గోదావరి 761. మొత్తం : 5,646
ఏపీ రాష్ట్రంలో కరోనా వైరస్ మెల్లిగా తగ్గుముఖం పడుతోంది. దీంతో నిబంధనలు, ఆంక్షలకు సడలింపులు ఇస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ప్రస్తుతం అక్కడ కర్ఫ్యూ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతుండడంతో కర్ఫ్యూ సమయంలో సడలింపులు ఇవ్వ�
ఏపీలో కరోనావైరస్ మహమ్మారి తీవ్రత క్రమంగా తగ్గుముఖం పట్టింది. కరోనా కొత్త కేసులు భారీగా తగ్గాయి. అదే సమయంలో కోలుకుంటున్న వారి సంఖ్య గణనీయంగా పెరగడం ఊరటనిచ్చే అంశం.
COVID 19 In Telangana : తెలంగాణలో ఇంకా కరోనా వైరస్ కేసులు రికార్డవుతున్నాయి. గత 24 గంటల్లో 1771 కేసులు నమోదయ్యాయని, 13 మంది మృతి చెందారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. తెలంగాణలో ప్రస్తుతం 22 వేల 133 యాక్టివ్ కేసులుండగా..మొత్తం 3 వేల 469 మంది చ
ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు క్రమేపి తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో 93,511 నమూనాలను పరీక్షించగా 8,766 మందికి పాజిటివ్ వచ్చిందని వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ అనీల్ కుమార్ సింఘాల్ చెప్పారు.
దేశంలో కరోనా తగ్గుముఖం పట్టింది. కొత్త కేసులు భారీగా తగ్గాయి. వరుసగా 2వ రోజూ రోజువారీ కేసులు లక్ష దిగువనే నమోదయ్యాయి.
దేశంలో కరోనా ప్రభావం అధికంగా ఉన్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది. ఇక్కడ కరోనా కేసులు ఇప్పటికి 10 వేలకు పైనే నమోదవుతున్నాయి.
10, 12వ తరగతి పరీక్షలను రద్దు చేస్తూ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సోమవారం ప్రకటించారు.
దేశంలో కరోనా తీవ్రత క్రమంగా తగ్గుతుంది. ఢిల్లీ, హర్యానాతో సహా 7 రాష్ట్రాల్లో 1,000 కంటే తక్కువ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ తెలిపారు.
గుడ్ న్యూస్ :దేశవ్యాప్తంగా తగ్గుతున్న కరోనా కేసులు