Home » corona cases
భారత్ లో కరోనా సెకండ్ వేవ్ ఉధృతి, కేసులు, మరణాల సంఖ్యపై అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) ఆందోళన వ్యక్తం చేసింది. భారత్లో నెలకొన్న పరిస్థితులు మధ్య ఆదాయ దేశాలన్నింటికీ హెచ్చరిక వంటివని చెబుతూ నివేదిక రూపొందించింది. ఈ ఏడాది చివరి నా�
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు సంఖ్య పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 22,610 మందికి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 15,21,142కి చేరింది.
తెలంగాణలో కరోనా వైరస్ ఉద్ధృతి కొనసాగుతోంది. తాజాగా 4వేలకు చేరువగా కొత్త కేసులు నమోదవడం ఆందోళనకు గురి చేస్తోంది. గడిచిన 24గంటల వ్యవధిలో రాష్ట్ర వ్యాప్తంగా 71వేల 070 నమూనాలు పరీక్షించగా.. 3వేల 837 కేసులు నమోదయ్యాయి. మరో 25మంది కరోనాతో చనిపోయారు.
ఏపీలో కరోనా విలయం కొనసాగుతోంది. భారీగా కొత్త కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. తాజాగా 23వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. గత 24గంటల వ్యవధిలో 1,01,330 శాంపిల్స్ పరీక్షించగా.. 23వేల 160 మందికి పాజిటివ్గా తేలింది. మరో 106 మంది మృతి
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ కట్టడి చర్యల్లో భాగంగా విధించిన లాక్ డౌన్ ను ఈ నెలాఖరు వరకు పొడిగించింది. ఈ నెల 12 నుంచి తెలంగాణలో లాక్ డౌన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. లాక్డౌన్ను మే 30 వరకు పొడిగిస్తున్నట�
TS Covid Cases Decline : తెలంగాణలో గత రెండు వారాలుగా కోవిడ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టిందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ సంచాలకులు శ్రీనివాసరావు అన్నారు. కొవిడ్ నియంత్రణకు తెలంగాణ వైద్యారోగ్యశాఖ చేపట్టిన చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయని.. కొవిడ�
AP New Covid Cases : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 21,320 మందికి కోవిడ్ నిర్దారణ అయ్యింది. దీంతో ఇప్పటి వరకు రాష్ట్ర్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 14,75,372కి చేరింది. రాష్ట్ర వ్యాప్తంగా నిన్న 91,253 నమూనాలను పరీక్షించినట్లు వైద్య ఆరోగ్యశాఖ విడుద�
Covid Vaccine 9 Months : కరోనా నుంచి కోలుకున్న వారికి టీకా ఎప్పుడు వేయాలి? ఎన్ని నెలల తర్వాత టీకా వేస్తే మంచిది? ఎంత సమయం తీసుకోవాలి? ఇలాంటి అంశాలపై ప్రభుత్వ ప్యానెల్ నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యునైజేషన్(ఎన్టీఏజీఐ) కేంద్రానికి కీలక సిఫ�
భారత్లో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతోంది. కరోనా మహమ్మారి మరణ మృదంగం మోగిస్తోంది. కేసుల సంఖ్యలో స్వల్ప తగ్గుదల కనిపిస్తున్నప్పటికీ.. మరణాల సంఖ్య భయపెడుతోంది. దేశంలో మరోసారి కరోనా మరణాల సంఖ్య 4 వేలు దాటడం ఆందోళన కలిగిస్తోంది. దేశంలో వరు�
దేశవ్యాప్తంగా కరోనావైరస్ కట్టడికి పలు రాష్ట్రాలు విధించిన ఆంక్షలు పనిచేస్తున్నట్లే కనిపిస్తున్నాయి. కొన్నిరోజుల క్రితం 4 లక్షల మార్కును దాటిన రోజువారీ కేసులు.. ఐదు రోజులుగా ఆ మార్కుకు దిగువన నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 3.43లక్షల