Home » corona cases
ఏపీ రాష్ట్రంలో కరోనా వేవ్ తగ్గుముఖం పట్టడం లేదు. 24 గంటల వ్యవధిలో 22 వేల 399 మందికి కరోనా సోకింది.
దేశంలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. మళ్లీ కొత్త కేసులు, మరణాలు పెరిగాయి. రెండు రోజులు క్రితం కాస్త తగ్గినట్లే కన్పించిన మహమ్మారి మళ్లీ విరుచుకుపడుతోంది. వరుసగా రెండో రోజు మరణాలు ఆందోళనకర రీతిలో 4వేల పైనే నమోదయ్యాయి. 24 గంటల వ్యవధిలో 4వేల 120 మందిని
ఏపీలో కరోనా భయం.. భయం..
భారత్ లో కరోనా కేసులు, మరణాలు కాస్త తగ్గాయి. కొన్ని రోజులుగా 4లక్షలకు పైగా కేసులు, 4వేలకు పైగా మరణాలు నమోదవుతూ రాగా, ఈసారి నాలుగు లక్షలకు లోపే..
భారత్పై కరోనా సెకండ్వేవ్ గడిచిన వారం భారీ విస్పోటనం సృష్టించింది. కరోనా వైరస్ ప్రళయ తాండవంతో ప్రపంచ రికార్డులను భారత్ తిరగరాసింది. గత వీక్లోనే కరోనా పీక్స్కు వెళ్లింది. ఈ ఏడురోజుల్లో ఏకంగా 27 వేల మంది కరోనా కాటుకు బలయ్యారు.
కరోనా మహమ్మారి అనేక మంది జీవితాలను ఛిద్రం చేస్తుంది. దీని బారినపడి దేశ వ్యాప్తంగా రెండు లక్షల 30 వేలమంది మృతి చెందారు. కరోనా భయంతో అనేకమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. తాజాగా ఓ టీచర్ కరోనా సోకడంతో ఆత్మహత్య చేసుకున్నాడు.
థర్డ్ వేవ్లో టార్గెట్ పిల్లలేనా..!
మహారాష్ట్రలో కరోనా కేసులు తగ్గుతున్నప్పటికీ,మరణాల సంఖ్య మాత్రం తగ్గడం లేదు.
Daytime Curfew in AP : కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో రాష్ట్రంలో మే 5వ తేదీనుంచి పగటి పూట కర్ఫ్యూ అమలు చేసేదిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. రాష్ట్రంలో పగటి పూట కర్ఫ్యూ అమలు చేయాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి నిర్ణయించారు. సోమవారం ఉన్నతాధి
తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 5,695 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ సోమవారం వెల్లడించింది.