Home » corona cases
కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఆంక్షలు ఫలితాలు ఇస్తున్నాయి. సెకండ్ వేవ్ లో మన దేశంలో విలయతాండవం చేసిన కరోనావైరస్ మహమ్మారి.. క్రమంగా అదుపులోకి వస్తోంది.
కొవిడ్ పరిస్థితులపై ఏపీలో హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించింది. బ్లాక్ ఫంగస్ మెడిసిన్ బ్లాక్ మార్కెట్ పై ఏం చర్యలు తీసుకున్నారని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
కరోనా కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన ఆంక్షలు ఫలితాలను ఇస్తున్నాయి. దేశవ్యాప్తంగా కరోనా తీవ్రత తగ్గుముఖం పడుతోంది. కొత్త కేసులు, మరణాలు భారీగా తగ్గాయి.
భారత్లో భారీగా తగ్గిన కరోనా కేసులు
ఒకవైపు కరోనా మహమ్మారి కాస్త ఉదృతి తగ్గుతుందని ఆనందించేలోపే ఫంగస్ హడలెత్తిస్తోంది. దేశవ్యాప్తంగా బ్లాక్ ఫంగస్ కరోనా రోగులను భయపెడుతుండగానే ఇప్పుడిప్పుడే వైట్ ఫంగస్ కూడా మరొకటి తయారై సమాజానికి శాపంగా మారుతుంది.
తెలంగాణలో లాక్ డౌన్ ను ప్రభుత్వం మరింత పొడిగిస్తుందా? లేక ఈ నెల 30తో ముగిస్తుందా? రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితి ఎలా ఉంది? లాక్ డౌన్ తో కేసులు తగ్గాయా? ప్రభుత్వం అనుకున్నది లాక్ డౌన్ తో సాధ్యమైందా? ఈ ప్రశ్నలన్నింటికి ఈ నెల 30న సమాధానం లభించనుంది. తె�
దేశంలో గడిచిన కొద్ది రోజులుగా కరోనా రోజువారీ కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. ఇది కాస్త రిలీఫ్ ఇచ్చే అంశం. అయితే మరణాల సంఖ్య మాత్రం ఆందోళన కలిగిస్తోంది. దేశంలో మరోసారి 4వేలకు పైగా మరణాలు నమోదయ్యాయి.
ఏపీలో కరోనా కేసులు కాస్త తగ్గాయి. కానీ మరణాలు మాత్రం ఆగడం లేదు. మరోసారి రాష్ట్రంలో వందకు పైగా కరోనా మరణాలు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 91వేల 629 నమూనాలను పరీక్షించగా.. 18వేల 767 మందికి పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. తాజా కేసులతో కలిసి ఇప్పటివరకు కరోనా
AP Covid-19 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 24 గంట్లలో 19,981 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 15,59,165 కి చేరింది. తూర్పుగోదావరి జిల్లాలో మరోసారి 3 వేలకు పైన కొత్త కేసులు నమోదయ్యాయి. ఇతర జిల్లాల్లోనూ పాజిటివ్ కేసుల ఉద్ధృతి కొనసా�