Home » corona fear
కరోనా మహమ్మారి ఎన్నో కుటుంబాల్లో తీరని విషాదం నింపుతోంది. అయినవారిని దూరం చేస్తోంది. ఆఖరికి.. చివరి చూపు చూసుకునే పరిస్థితి కూడా లేకుండా చేసింది.
కరోనా సోకుంతుందనే భయంతో అడవిని నమ్ముకుని జీవించే గిరిజనులు పసిబిడ్డల్ని కూడా తీసుకుని అడవితల్లి ఒడిలోకి వెళ్లిపోయారు.
కరోనా మహమ్మారి అనేక మంది జీవితాలను ఛిద్రం చేస్తుంది. దీని బారినపడి దేశ వ్యాప్తంగా రెండు లక్షల 30 వేలమంది మృతి చెందారు. కరోనా భయంతో అనేకమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. తాజాగా ఓ టీచర్ కరోనా సోకడంతో ఆత్మహత్య చేసుకున్నాడు.
తెలంగాణలో కరోనా గేర్లు మార్చి ఊపందుకుంటోంది. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతున్నాయి.
SBI probationary officer sucide: కరోనా వ్యాధి సోకుతుందేమో అనే భయంతో మానసిక ఆందోళనకు గురైన బ్యాంకు ఉద్యోగిని బలవన్మరణానికి పాల్పడిన ఘటన కరీంనగర్ లో చోటు చేసుకుంది. హైదరాబాద్ కు చెందిన రుబ్బ వాణి అనే యువతి, ఎస్బీఐ లో ప్రోబేషనరీ ఆఫీసర్ గా కరీంనగర్ లోని మంకమ్మతోట బ�
కరోనా వైరస్ మహమ్మారి ప్రాణాంతకమే. కానీ, చికిత్స తీసుకుంటే కరోనాను జయించడం పెద్ద విషయమేమీ కాదు. 90ఏళ్ల వృద్ధులు కూడా కొవిడ్ ను జయిస్తున్నారు. కోలుకుని మళ్లీ సాధారణ జీవితం గడుపుతున్నారు. ఇవన్నీ కళ్లారా చూస్తున్నా, వింటున్నా.. కొందరిలో మార్పు రా�
కరోనా మహమ్మారి కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తోంది. కరోనా కంటే అది సోకుతుంద అనే భయం, సోకిందనే మనస్తాపం చాలామందిని చంపేస్తోంది. అనంతపురం జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. కరోనా ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిని బలి తీసుకుంది. ధర్మవరం పెరు వీధిల�
ఎంత డబ్బున్నా.. ఎలాంటి బడాబాబులైనా సరే సిటీ చివర్లోనే మకాం. ప్రాణాలతో బతికి ఉంటే చాలు పట్నం ఊసే వద్దు అనుకుంటున్నారు. వ్యాపారవేత్తల ఆలోచనా తీరు ఇలా ఉంది. తమకు తెలిసిన వారు.. తమలాగే తిరిగేవారు కరోనా వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోతుండటంతో ఆలోచ�
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ భయం పట్టుకుంది. చిన్న, పెద్ద.. ముసలి, ముతక.. పేద, ధనిక... అనే తేడా లేదు అందరిని కరోనా వణికిస్తోంది. కరోనా భయంతో జనాలు
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి భయం మాములుగా లేదు. కరోనా పేరు వింటే చాలు ప్రజలు వణికిపోతున్నారు. ప్రాణాలు మాస్క్ లో పెట్టుకుని బతుకుతున్నారు.