Home » Corona India
మరోవైపు CBSE 10, 12వ తరగతుల ఫైనల్ ఎగ్జామ్స్ మొదలవనున్నాయి. ఇప్పటికే ఢిల్లీలో స్కూల్స్, కాలేజీల్లో కేసులు పెరుగుతుండడం.. పరీక్షలు స్టార్ట్ అవుతుండడంతో కరోనా మరింత విజృంభిస్తుందేమోనన్న భయాలు సర్వత్రా...
ఒక్కరు కూడా కరోనాతో చనిపోలేదని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో 53 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో 20 కేసులు...
మొత్తం 4,23,78,721 మంది కోలుకున్నారు. భారతదేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనా కారణంగా 5,14,878 మంది మృత్యువాతపడ్డారు. మరోవైపు... కరోనా వ్యాక్సినేషన్ జోరుగా కొనసాగుతోంది. 414 రోజులుగా
నాలుగో వేవ్ తీవ్రత అనేది.. వైరస్ వ్యాప్తి, కొత్త వేరియంట్ల బట్టి ఉంటుందని స్పష్టం చేశారు. బూస్టర్ డోస్ పంపిణీ, వ్యాక్సినేషన్ లాంటి అంశాలపై కూడా ఫోర్త్వేవ్ తీవ్రత ఆధారపడి...
24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 280 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. చిత్తూరు, నెల్లూరు జిల్లాలలో ఒక్కొక్కరు చొప్పున కోవిడ్ తో మరణించారు. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో...
ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ అధ్యక్షతన DDMA సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశానికి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియ
24 గంటల్లో 16 వేల 051 కేసులు నమోదయ్యాయి. 206 మంది చనిపోయారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. నిన్నటితో పోల్చుకుంటే కేసులు, మరణాల సంఖ్య భారీగా తగ్గింది. ప్రస్తుతం దేశంలో...
దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 30వేల 615 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి.
గత 24 గంటల్లో 58 వేల 097 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనా వైరస్ బారిన పడి 534 మంది చనిపోయారని తెలిపింది.
భారతదేశంలో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. తగ్గుతోందని అనుకుంటున్న క్రమంలో...వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది.