Home » Corona restrictions
భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనా కట్టడికి అంతర్జాతీయ ప్రయాణికులకు ఎయిర్ పోర్టుల్లో కరోనా పరీక్షలు నిర్వహిస్తోంది. గత రెండు రోజుల్లో భారత్ కు వచ్చిన 39 మంది అంతర్జాతీయ ప్రయాణికులకు కరోనా వైరస్ వ్యాపించిందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
ఢిల్లీలో ముందుగా పదుల సంఖ్యలో పెరిగిన కేసులు, ఒక్కసారిగా వందలు, వేలకు చేరాయి. పాజిటివిటీ రేటు 5.70 శాతంగా ఉన్నట్లు ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. కొత్త వేరియంట్ వల్లే కేసులు భారీగా పెరుగుతున్నాయని అధికారులు గుర్తించారు.
దాదాపు రెండేళ్ల అనంతరం భారత్ లో పూర్తిస్థాయిలో అంతర్జాతీయ విమానరాకపోకలకు అనుమతి లభించింది. ఈమేరకు ఆదివారం నుంచి అనుమతులు అమల్లోకి వచ్చాయి
దేశంలో కరోనా కేసులు కనిష్ట స్థాయికి పడిపోవడంతో పలు రాష్ట్రాలు ఆంక్షలు సడలిస్తున్నాయి.
ప్రపంచ వ్యాప్తంగా కరోనా ఓమిక్రాన్ తీవ్ర రూపం దాల్చుతున్న సమయంలో పలు దేశాల్లో కరోనా ఆంక్షలు కఠినతరం చేస్తుండగా.. బ్రిటన్ ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంది
తెలంగాణలో క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలపై.. సందిగ్ధత కొనసాగుతోంది. జనమంతా కొత్త సంవత్సరానికి గ్రాండ్గా వెల్కం చెబుదామనుకుంటున్న వేళ.. ఆంక్షల అంశం తెరపైకి వచ్చింది.
భారతదేశంలో కరోనా సెకండ్ వేవ్ దారుణంగా ఉంది. ఫస్ట్ వేవ్లో మరణాల కంటే ఎక్కువగా ఇప్పుడు కరోనా మరణాలు ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితికి కారణం తప్పుడు లెక్కలే అని విమర్శించారు అమెరికా అధ్యక్షుడి ముఖ్య వైద్య సలహాదారుడు, అంటు వ్యాధుల నిపుణుడు డాక్ట�
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు కరోనా సెగ తగిలింది. కరోనా ఆంక్షలపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించడంతో మున్సిపల్ ఎన్నికలపై సందిగ్ధత నెలకొంది.
తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలం ధర్మవరంలో నిర్వహిస్తున్న ఎడ్ల బండి పోటీల్లో ఏ ఒక్కరు కూడా కనీస జాగ్రత్తలు తీసుకోలేదు. అటు నిర్వాహకులు కూడా పోలీసుల హెచ్చరికలను బేఖాతరు చేస్తున్నారు.
Corona restrictions on New Year celebrations : 2021 కొత్త సంవత్సరం వేడుకలపై కరోనా ఆంక్షలు తెలుగు రాష్ట్రాల్లో కఠినంగా అమలుకానున్నాయి. గతంలోలా బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు భారీ ఎత్తున గుమికూడడం, కేక్లు కట్ చేసి, డ్యాన్సులు చేయడం, సంబరాల్లో మునిగి తేలడం వంటివన్నీ ఈ న్యూ ఇయర్ �