-
Home » Corona Rules
Corona Rules
Jallikattu : తమిళనాడులో జోరుగా జల్లికట్టు.. కరోనా నిబంధనలను పట్టించుకోని నిర్వాహకులు
January 15, 2022 / 11:25 AM ISTకోడెగిత్తలతో యువకులు సమరానికి కుర్రాళ్లు కాలుదువ్వారు. ఎంతకూ లొంగని ఎద్దు దొరికినవాళ్లను దొరికినట్టుగా కుమ్మేస్తోంది. ఎవరడ్డు వచ్చినా సరే ఆ రింగులో తిరుగుతూ కొమ్ములతో పొడుస్తోంది.
Telangana EAMCET : తెలంగాణలో నేటి నుంచి ఎంసెట్ ఎగ్జామ్..నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ
August 4, 2021 / 07:18 AM ISTతెలంగాణలో నేటి నుంచి ఎంసెట్ ఎగ్జామ్ ప్రారంభం కానుంది. పరీక్ష సమయానికి రెండు గంటల ముందు నుంచే కేంద్రాల్లోకి అనుమతిస్తారు. నిమిషం ఆలస్యం అయినా సెంటర్ లోకి ప్రవేశం ఉండదు.
WHO: ఆంక్షలు ఎత్తేస్తే.. వ్యాక్సిన్ తీసుకోని వారికి ప్రమాదం!
June 8, 2021 / 10:33 AM ISTకరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతుంది. ప్రపంచ దేశాలు వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేయడంతో కేసుల సంఖ్య తగ్గుతూ వస్తుంది.
Norway PM: కరోనా నిబంధనలు బ్రేక్ చేసిన నార్వే ప్రధానికి ఫైన్ వేసిన పోలీసులు
April 9, 2021 / 10:26 PM ISTBreaking Corona Rules : కరోనా మహమ్మారికి దేశ ప్రధాని అయినా.. సామాన్య పౌరుడైనా..ఒక్కటే. వచ్చిందంటే క్వారంటైన్ కు వెళ్లాల్సిందే. అలాగే కరోనా నిబంధనలు కూడా దేశాధ్యక్షుడికైనా సామాన్యులకైనా ఒక్కటేనంటూ ఏకంగా దేశ ప్రధానికే…
‘ముద్దు’ పెట్టించుకుని కేసు పెట్టకుండా వదిలేసిన పోలీసోడు..!!
February 20, 2021 / 11:43 AM ISTpolice kissing a woman instead of booking a case : ఓ పోలీసోడు లంచాన్ని కొత్త యాంగిల్ లో తీసుకున్నాడు. ఓ మహిళను బెదిరించి..‘నీమీద కేసు పెట్టుకుండా ఉండాలంటే నాకు ఓ ముద్దు…
మరోసారి రెచ్చిపోయిన బీజేపీ నేత : కరోనా నిబంధనలను ఉల్లంఘించి తుంగభద్ర పుష్కరఘాట్ లో స్నానం
November 21, 2020 / 02:22 PM ISTBuddha Srikanth violates corona rules : ‘నేను సీతయ్య.. ఎవ్వరి మాట వినను’ అంటూ ఓ బీజేపీ నేత హల్ చల్ చేస్తున్నాడు. ‘నేను చెప్పిందే వేదం…నా మాటే శాసనం అంటూ’ హుకుం…
నేటి నుంచి తుంగభద్ర పుష్కరాలు…కరోనా నెగిటివ్ వస్తేనే అనుమతి..నదీ స్నానాలకు బ్రేక్
November 20, 2020 / 07:32 AM ISTTungabhadra pushkars : తుంగభద్ర నదికి పుష్కర శోభ వచ్చింది. 12రోజుల పండుగకు నదీమ తల్లి ముస్తాబైంది. ఇవాళ మధ్యాహ్నం ఒంటిగంట 23 నిమిషాలకు పుష్కరాలు ప్రారంభంకానున్నాయి. కరోనా వేళ నదీ స్నానాలకు బ్రేక్…
పైసా వసూల్ : మాస్కు పెట్టుకోలేదని..కోటి రూపాయలు ఫైన్
July 15, 2020 / 01:57 PM ISTకరోనా మహమ్మారి మాస్క్ పెట్టుకుంటేనే భద్రం అని చెబుతున్నారు నిపుణులు. కానీ చాలామంది నిర్లక్ష్య చేస్తున్నారు. వారి నిర్లక్ష్యంతో వారికేకాదు..తోటివారికి కూడా కరోనా వచ్చేలా వ్యవహరిస్తున్నారు. మాస్కులు పెట్టుకోకుంటే భారీ జరిమానాలు వేస్తున్న చాలామందిలో…