-
Home » Corona Rules
Corona Rules
Jallikattu : తమిళనాడులో జోరుగా జల్లికట్టు.. కరోనా నిబంధనలను పట్టించుకోని నిర్వాహకులు
కోడెగిత్తలతో యువకులు సమరానికి కుర్రాళ్లు కాలుదువ్వారు. ఎంతకూ లొంగని ఎద్దు దొరికినవాళ్లను దొరికినట్టుగా కుమ్మేస్తోంది. ఎవరడ్డు వచ్చినా సరే ఆ రింగులో తిరుగుతూ కొమ్ములతో పొడుస్తోంది.
Telangana EAMCET : తెలంగాణలో నేటి నుంచి ఎంసెట్ ఎగ్జామ్..నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ
తెలంగాణలో నేటి నుంచి ఎంసెట్ ఎగ్జామ్ ప్రారంభం కానుంది. పరీక్ష సమయానికి రెండు గంటల ముందు నుంచే కేంద్రాల్లోకి అనుమతిస్తారు. నిమిషం ఆలస్యం అయినా సెంటర్ లోకి ప్రవేశం ఉండదు.
WHO: ఆంక్షలు ఎత్తేస్తే.. వ్యాక్సిన్ తీసుకోని వారికి ప్రమాదం!
కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతుంది. ప్రపంచ దేశాలు వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేయడంతో కేసుల సంఖ్య తగ్గుతూ వస్తుంది.
Norway PM: కరోనా నిబంధనలు బ్రేక్ చేసిన నార్వే ప్రధానికి ఫైన్ వేసిన పోలీసులు
Breaking Corona Rules : కరోనా మహమ్మారికి దేశ ప్రధాని అయినా.. సామాన్య పౌరుడైనా..ఒక్కటే. వచ్చిందంటే క్వారంటైన్ కు వెళ్లాల్సిందే. అలాగే కరోనా నిబంధనలు కూడా దేశాధ్యక్షుడికైనా సామాన్యులకైనా ఒక్కటేనంటూ ఏకంగా దేశ ప్రధానికే భారీ జరిమానా విధించారు పోలీసులు. ఇది మ�
‘ముద్దు’ పెట్టించుకుని కేసు పెట్టకుండా వదిలేసిన పోలీసోడు..!!
police kissing a woman instead of booking a case : ఓ పోలీసోడు లంచాన్ని కొత్త యాంగిల్ లో తీసుకున్నాడు. ఓ మహిళను బెదిరించి..‘నీమీద కేసు పెట్టుకుండా ఉండాలంటే నాకు ఓ ముద్దు పెట్టు..లేదంటే కేసు రాసి లోపలేస్తా’’నంటూ బెదిరించాడు. దీంతో ఆమె వేరే దారి లేక ఆ పోలీసోడికి ముద్దు పెట్టి�
మరోసారి రెచ్చిపోయిన బీజేపీ నేత : కరోనా నిబంధనలను ఉల్లంఘించి తుంగభద్ర పుష్కరఘాట్ లో స్నానం
Buddha Srikanth violates corona rules : ‘నేను సీతయ్య.. ఎవ్వరి మాట వినను’ అంటూ ఓ బీజేపీ నేత హల్ చల్ చేస్తున్నాడు. ‘నేను చెప్పిందే వేదం…నా మాటే శాసనం అంటూ’ హుకుం జారీ చేస్తున్నాడు. ఆయనే కర్నూలు జిల్లా నంద్యాల బీజేపీ పార్లమెంట్ అధ్యక్షుడు బుడ్డా శ్రీకాంత్. కొద్ది రోజుల
నేటి నుంచి తుంగభద్ర పుష్కరాలు…కరోనా నెగిటివ్ వస్తేనే అనుమతి..నదీ స్నానాలకు బ్రేక్
Tungabhadra pushkars : తుంగభద్ర నదికి పుష్కర శోభ వచ్చింది. 12రోజుల పండుగకు నదీమ తల్లి ముస్తాబైంది. ఇవాళ మధ్యాహ్నం ఒంటిగంట 23 నిమిషాలకు పుష్కరాలు ప్రారంభంకానున్నాయి. కరోనా వేళ నదీ స్నానాలకు బ్రేక్ పడింది. పిండ ప్రదానం, పూజా కార్యక్రమాలకే ప్రభుత్వం అనుమతిచ్�
పైసా వసూల్ : మాస్కు పెట్టుకోలేదని..కోటి రూపాయలు ఫైన్
కరోనా మహమ్మారి మాస్క్ పెట్టుకుంటేనే భద్రం అని చెబుతున్నారు నిపుణులు. కానీ చాలామంది నిర్లక్ష్య చేస్తున్నారు. వారి నిర్లక్ష్యంతో వారికేకాదు..తోటివారికి కూడా కరోనా వచ్చేలా వ్యవహరిస్తున్నారు. మాస్కులు పెట్టుకోకుంటే భారీ జరిమానాలు వేస్తున్న