Corona Update

    UP, Maharashtra : కరోనా కల్లోలం, యూపీలో కర్ఫ్యూ పొడిగింపు, మహారాష్ట్రలో 960 మంది మృతి

    May 15, 2021 / 10:08 PM IST

    కరోనా కల్లోలం సృష్టిస్తోంది. ఈ వైరస్ ధాటికి పలు రాష్ట్రాలు లాక్ డౌన్ లోకి వెళ్లిపోయాయి. అయినా కేసుల సంఖ్య ఏ మాత్రం తగ్గడం లేదు.

    Corona Update in AP : కరోనా కరాళ నృత్యం.. కొత్తగా 22వేల కేసులు

    May 6, 2021 / 07:07 PM IST

    AP Corona Update: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కరాళ నృత్యం చేస్తుంది. చిగురుటాకులా వణికిపోతున్న ఏపీలో మరోసారి ఒకేరోజు 20వేలకు పైగా కేసులు నమోదై ఆందోళనకు గురిచేస్తున్నాయి. గడిచిన 24గంటల్లో మళ్లీ రికార్డు స్థాయిలో 22వేల వరకు కరోనా కేసులు రాష్ట్రంలో నమోద

    Telangana Corona cases : తెలంగాణలో కొత్తగా 4009 కరోనా కేసులు

    April 19, 2021 / 11:19 AM IST

    తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. నిన్న కొత్తగా 4,009 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొన్నటితో పోలిస్తే దాదాపు 1000 కేసులు తగ్గాయి.

    దేశంలో రికార్డు స్థాయిలో కొత్తగా కరోనా కేసులు

    August 21, 2020 / 10:18 AM IST

    ప్రపంచంలో అత్యంత వేగంగా కరోనా కేసులు భారతదేశంలోనే పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో భారతదేశంలో కొత్తగా 68,898 మందికి కరోనా సోకింది. భారతదేశంలో కరోనా సంక్రమణ ఎంత వేగంగా వ్యాపిస్తుందో, రోజూ పెరుగుతున్న కేసుల సంఖ్యను బట్టి అంచనా వేయవచ్చు. ఇదే సమయంలో దే�

    దేశంలో 24గంటల్లో 67వేల కరోనా కేసులు

    August 13, 2020 / 10:36 AM IST

    భారతదేశంలో ఇప్పటివరకు 24 లక్షల మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. ప్రపంచంలో అత్యంత వేగంగా కరోనా వైరస్ మన దేశంలోనే వ్యాపిస్తోంది. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 67 వేల కొత్త కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 942 మంది మరణించారు. దేశంలో కరోనా కేసులు

    24 గంటల్లో 64వేలకు పైగా కేసులు..

    August 9, 2020 / 11:28 AM IST

    భారతదేశంలో రికార్డు స్థాయిలో కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరుగుతోంది. దేశంలో మొత్తం సోకిన వారి సంఖ్య ఇప్పటివరకు 21 లక్షలు దాటింది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా సమాచారం ప్రకారం.. ఇప్పటివరకు 21 లక్షల 53 వేల 11 మందికి కరోనా సోకింది. వీరిలో 43,379 మంది మరణించగా 14 ల�

    కరోనా కరాళ నృత్యం: ఒకే రోజులో 57 వేలకు పైగా కేసులు

    August 1, 2020 / 10:21 AM IST

    కరోనా భారతదేశంలో వినాశనం కొనసాగిస్తోంది. రోజురోజుకు దేశంలో కరోనా కేసులు పెరుగిపోతూ ఉన్నాయి. దేశంలో కరోనా సోకిన వారి సంఖ్య ఇప్పుడు 16.5 మిలియన్లు దాటేసింది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా లెక్కల ప్రకారం, దేశంలో ఇప్పటివరకు 16 లక్షల 95 వేల 989 మందికి కరోనా �

    ఏపీపై కరోనా ఎఫెక్ట్: 161కి చేరుకున్న బాధితుల సంఖ్య

    April 3, 2020 / 05:27 AM IST

    కరోనా దెబ్బ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద గట్టిగా పడుతుంది. రాష్ట్రంలో రోజురోజుకు కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. లేటెస్ట్‌గా మరో పన్నెండు కరోనా కేసులు పాజిటివ్ తేలినట్లుగా ప్రకటించింది ప్రభుత్వం. దీంతో ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం కేసుల సం

10TV Telugu News